Webdunia - Bharat's app for daily news and videos

Install App

లైన్‌మేన్ నిర్లక్ష్యం.. నిండు ప్రాణం బలి - భారీగా ఆస్తినష్టం

Webdunia
శుక్రవారం, 6 ఆగస్టు 2021 (12:07 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనంతపురం జిల్లాలోని ముదిగుబ్బలో విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యంతో ఓ నిండు ప్రాణం గాల్లో కలిసిపోయింది. లైన్‌మెన్ నిర్లక్ష్యంతో 11 కేవీ సప్లైను గ్రామ లైన్‌కు ఇచ్చారు. షార్ట్ సర్క్యూట్‌తో ఒకరు మృతి చెందారు.
 
అలాగే, భారీగా ఆస్తి నష్టం జరిగింది. గ్రామంలోని చాలా ఇళ్లల్లో విద్యుత్ పరికరాలు నాశనం అయ్యాయి. హైవోల్టేజ్ విద్యుత్‌కు ఇళ్లల్లోని టీవీలు, ఫ్రిజ్‌లు, మోటార్లు కాలిపోయాయి. 
 
సాంకేతిక లోపంతో హైవోల్టేజ్ విద్యుత్ సరఫరా అయిందని అధికారులు అంటున్నారు. రెవెన్యూ అధికారులు అక్కడి చేరుకుని ఆస్తి నష్టాన్ని అంచనా వేసే పనిలో ఉన్నారు. ఈ ఘటనతో విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంపై గ్రామ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈడీ విచారణకు హాజరైన ఏస్ ప్రొడ్యూసర్.. వివరణ ఇచ్చిన అల్లు అరవింద్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

Rana: రానా దగ్గుబాటి సమర్పణలో కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments