Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోజురోజుకూ పెరుగుతున్న ఒమిక్రాన్ భయం - ఫోన్లు స్విచాఫ్ చేసిన ప్రయాణికులు

Webdunia
శుక్రవారం, 10 డిశెంబరు 2021 (13:16 IST)
దేశంలో ఒమిక్రాన్ వైరస్ భయం రోజురోజుకూ పెరిగిపోతుంది. ఇప్పటికే మన దేశంలో ఈ కేసులు వెలుగు చూశాయి. ఈ వైరస్ పట్ల అంతగా భయపడాల్సిన పనిలేదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కానీ, ప్రజలు, ప్రభుత్వాలు మాత్రం భయంతో వణికిపోతున్నాయి. దీంతో ముందుజాగ్రత్త చర్యగా అనేక చర్యలను చేపడుతున్నాయి. కేంద్రం, ప్రపంచ ఆరోగ్య సంస్థ జారీ చేసిన మార్గదర్శకాలను పటిష్టంగా అమలు చేసేలా చర్యలు తీసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కూడా కొత్త మార్గదర్శకాలను శుక్రవారం రిలీజ్ చేసింది. 
 
ఇదిలావుంటే, ఈ నెల ఒకటో తేదీ నుంచి వివిధ దేశాల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 12,500 మంది ప్రయాణికులు వచ్చారు. వీరిలో 1,700 మంది విశాఖ జిల్లాకు చెందినవారు. అంతేకాకుండా, విదేశాల నుంచి వచ్చిన వారిలో 9 వేల మంది అడ్రస్‌లను అధికారులు గుర్తించారు. కానీ, మరో 3500 మందిని సంప్రదించడానికి అధికారులు ప్రయత్నించగా, వారు తమ మొబైల్ ఫోన్లను స్విచాఫ్ చేశారు. దీంతో వారిని సంప్రదించలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో పాస్‌పోర్టుల్లో ఉన్న చిరునామాలా ద్వారా వారిని గుర్తించే పనుల్లో అధికారులు నిమగ్నమయ్యారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మహేష్ బాబు ఆవిష్కరించిన మా నాన్న సూపర్ హీరో ట్రైలర్‌

యూట్యూబర్ హర్ష సాయిపై లుకౌట్ నోటీసులు జారీ.. ఎందుకంటే?

విజువ‌ల్ గ్రాఫిక్స్‌ హైలైట్ గా శ్ర‌ద్ధాదాస్ త్రికాల చిత్రం

అమ్మ‌లాంటి వైద్యం హోమియోపతి అందుకే కాదంబ‌రి హోమియోపతి క్లినిక్ ప్రారంభించాం

అభిమానులు గర్వంగా చెప్పుకోదగ్గ సినిమా మట్కా అవుతుంది : వరుణ్ తేజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తేనె మోతాదుకి మించి సేవిస్తే జరిగే నష్టాలు ఏమిటి?

గుండె జబ్బులకు కారణమయ్యే చెడు కొలెస్ట్రాల్‌ తగ్గించుకునేదెలా?

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

తర్వాతి కథనం
Show comments