Webdunia - Bharat's app for daily news and videos

Install App

వృద్ధురాలిని కూడా వదలరా..? పాడి ఆవును మేపుకుంటూ వెళ్తే..?

Webdunia
ఆదివారం, 8 మార్చి 2020 (10:22 IST)
మహిళలపై అత్యాచారాలు పెచ్చరిల్లిపోతున్నాయి. వయోబేధం లేకుండా కామాంధులు కామవాంఛను తీర్చుకునేందుకు అత్యాచారాలకు పాల్పడుతున్నారు. ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా తలదించుకునే ఘటన చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది. ఒంటరిగా వున్న వృద్ధురాలిపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. 
 
వివరాల్లోకి వెళితే.. ఎర్రావారిపాళెం, ఉదయ మాణిక్యం పంచాయతీ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన వృద్ధురాలు (65) భర్తను కోల్పోయి ఒంటరిగా జీవిస్తోంది. శనివారం తన పాడి ఆవును మేపుతూ.. తనకున్న రెండు ఎకరాల పొలం వద్దకు వెళ్లింది. 
 
ఆమెపై కన్నేసిన అదే గ్రామానికి చెందిన 35ఏళ్ల చిన్నరెడ్డప్ప అనే వ్యక్తి ఆమె వెనకే వెళ్లి నిర్మానుష్య ప్రాంతంలో అత్యాచారానికి పాల్పడ్డాడు. తర్వాత అక్కడ నుంచి పారిపోయాడు.

కొంత సమయానికి తేరుకున్న బాధితురాలు ఇరుగుపొరుగు వారి సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Photos in Sydney: ఫోటోలను క్లిక్ మనిపించింది ఎవరు..? సమంత సమాధానం ఏంటంటే?

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments