Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాకు ఎయిడ్స్ వచ్చింది... ఎంజాయ్ చేయాలనుకున్నా... ఓబులేసు

Webdunia
సోమవారం, 24 నవంబరు 2014 (20:47 IST)
కేబీఆర్ పార్కు వద్ద పారిశ్రామికవేత్త నిత్యానందరెడ్డి కిడ్నాప్‌కు ప్రయత్నించి పట్టుబడిన ఓబులేసు రిమాండ్ రిపోర్టులో అతడు ఇచ్చిన వాంగ్మూలం వెలికి వచ్చింది. ఈ రిపోర్టులోని వివరాలు ఇలా ఉన్నాయి. తనకు ప్రాణాంతక వ్యాధి ఎయిడ్స్ వచ్చిందనీ, అందువల్ల అంతిమ జీవితాన్ని ఎంజాయ్ చేసేందుకు ఇలా అక్రమంగా డబ్బు సంపాదించేందుకు కిడ్నాప్ మార్గాన్ని ఎంచుకున్నట్లు తెలిపాడు.
 
గ్రేహౌండ్స్లో 12 ఏళ్ల పాటు విధులు నిర్వర్తించిన తాను ఏకే 47ను దొంగిలించడానికి కారణం కూడా ఇదేనంటూ వెల్లడించాడు. 2014 ఫిబ్రవరి 19న ఓ ప్రముఖ పారిశ్రామికవేత్త కుమారుడిని అపహరించాననీ, ఆ యువకుడి తల్లిదండ్రుల నుంచి 10 లక్షల రూపాయలు వసూలు చేసినట్టు చెప్పాడు. కేబీఆర్ పార్కుకు వాకింగ్ కోసం ప్రతిరోజూ డబ్బున్న వాళ్లు కార్లలో రావడం చూసి వారి కార్లలోకి ప్రవేశించి యజమానిని బెదిరించి డబ్బులు గుంజాలని యత్నించేవాడినని చెప్పాడు. నిత్యానందరెడ్డి సీటు బెల్టు పెట్టుకుంటున్న సమయంలో ఆయన కారులో దూరి ఏకే 47తో బెదిరించానట్లు తెలిపాడు.

దేవర ఫియర్ సాంగ్ వర్సెస్ పుష్ప సాంగ్.. జరగండి అంటోన్న చెర్రీ

కనీసం నా పిల్లలతో చాక్లెట్ పార్టీకి కూడా తీరికలేదు, రేవ్ పార్టీనా?: జానీ మాస్టర్ - video

రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా

అబ్బాయిలూ ఇలా అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే చెంపలు చెళ్లుమంటాయి

పాయల్ రాజ్‌పుత్ పైన రక్షణ నిర్మాత ఫిలిం ఛాంబర్‌కు ఫిర్యాదు

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

Show comments