Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్నారై పెళ్లికొడుకు, శోభనం రోజున అతడు గే అని తెలిసి పెండ్లికుమార్తె షాక్

Webdunia
సోమవారం, 27 జులై 2020 (23:41 IST)
పెళ్ళి పేరుతో ఓ యువకుడు వంచించిన ఘటన గుంటూరులో కలకలం రేపింది. ఎన్ఆర్ఐ పెళ్లి పేరుతో ఓ రైతు కుటుంబం మోసపోయింది. 50 లక్షల నగదు, 75 సవర్ల బంగారం కట్నంగా ఇచ్చి ఎన్ఆర్ఐ పెళ్లికొడుకు అని సంబుర పడి గ్రాండ్‌గా వివాహం జరిపించారు.
 
అయితే శోభనానికి ఏర్పాట్లు చేస్తే నాలుగు రోజులుగా అనారోగ్యంగా ఉందని ఆ యువకుడు తప్పించుకుని తిరగడం, అతడు ప్రవర్తన విచిత్రంగా ఉండటంతో యువతి గట్టిగా నిలదీయడంతో తను గేనని, అమెరికాలో గత నాలుగేళ్లుగా ఓ బాయ్ ఫ్రెండ్‌తో సహజీవనం చేస్తున్నానని సమాధాంన చెప్పడంతో ఆ వధువు షాక్‌కు గురైంది.
 
నేను నిన్ను బాగా చూసుకుంటాను అని నీ శారీరక అవసరాలకోసం నా మిత్రుడు ఉన్నాడని చెప్పడంతో కన్నీరుమున్నీరుగా విలపించిన ఆ యువతి తల్లిదండ్రులకు చెప్పడంతో పెళ్లికొడుకు తల్లిదండ్రులను నిలదీశారు అమ్మాయి బంధువులు. దీంతో రెచ్చిపోయిన ఆ యువకుడు తల్లిదండ్రులు యువతి కుటుంబంపై దాడికి దిగారు. దీంతో తమకు న్యాయం చేయాలని అర్బన్ ఎస్పీని ఆశ్రయించింది యువతి కుటుంబం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

Comedian Ali: గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ని కలిసిన అలీ

Shruti Haasan: కూలీలో అందరూ రిలేట్ అయ్యే చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను- శ్రుతి హసన్

Spirit: స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments