Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్నారై పెళ్లికొడుకు, శోభనం రోజున అతడు గే అని తెలిసి పెండ్లికుమార్తె షాక్

Webdunia
సోమవారం, 27 జులై 2020 (23:41 IST)
పెళ్ళి పేరుతో ఓ యువకుడు వంచించిన ఘటన గుంటూరులో కలకలం రేపింది. ఎన్ఆర్ఐ పెళ్లి పేరుతో ఓ రైతు కుటుంబం మోసపోయింది. 50 లక్షల నగదు, 75 సవర్ల బంగారం కట్నంగా ఇచ్చి ఎన్ఆర్ఐ పెళ్లికొడుకు అని సంబుర పడి గ్రాండ్‌గా వివాహం జరిపించారు.
 
అయితే శోభనానికి ఏర్పాట్లు చేస్తే నాలుగు రోజులుగా అనారోగ్యంగా ఉందని ఆ యువకుడు తప్పించుకుని తిరగడం, అతడు ప్రవర్తన విచిత్రంగా ఉండటంతో యువతి గట్టిగా నిలదీయడంతో తను గేనని, అమెరికాలో గత నాలుగేళ్లుగా ఓ బాయ్ ఫ్రెండ్‌తో సహజీవనం చేస్తున్నానని సమాధాంన చెప్పడంతో ఆ వధువు షాక్‌కు గురైంది.
 
నేను నిన్ను బాగా చూసుకుంటాను అని నీ శారీరక అవసరాలకోసం నా మిత్రుడు ఉన్నాడని చెప్పడంతో కన్నీరుమున్నీరుగా విలపించిన ఆ యువతి తల్లిదండ్రులకు చెప్పడంతో పెళ్లికొడుకు తల్లిదండ్రులను నిలదీశారు అమ్మాయి బంధువులు. దీంతో రెచ్చిపోయిన ఆ యువకుడు తల్లిదండ్రులు యువతి కుటుంబంపై దాడికి దిగారు. దీంతో తమకు న్యాయం చేయాలని అర్బన్ ఎస్పీని ఆశ్రయించింది యువతి కుటుంబం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chiranjeevi: చెన్నైవెళుతున్న చిరంజీవి, వెంకటేష్

Vennela Kishore: వెన్నెల కిషోర్ పాడిన అనుకుందొకటిలే.. లిరికల్ సాంగ్

Omkar: ఓంకార్ సారధ్యంలో రాజు గారి గది 4 శ్రీచక్రం ప్రకటన

Rakshit Atluri: అశ్లీలతకు తావు లేకుండా శశివదనే సినిమాను చేశాం: రక్షిత్ అట్లూరి

Rashmika: ప్రేమికులుగా మనం ఎంతవరకు కరెక్ట్ ? అంటున్న రశ్మిక మందన్న

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

Best Foods: బరువు తగ్గాలనుకునే మహిళలు.. రాత్రిపూట వీటిని తీసుకుంటే?

నాట్స్ మిస్సౌరీ విభాగం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

తర్వాతి కథనం
Show comments