Webdunia - Bharat's app for daily news and videos

Install App

నల్ల కుబేరులకు రూ.70కోట్ల కరెన్సీ నోట్లను మార్చిచ్చిన బ్యాంక్ అధికారులు

నల్ల కుబేరులకు చెక్ పెట్టేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సర్కారు నోట్లను రద్దు చేసిన సంగతి తెలిసిందే. అయితే పెద్ద నోట్ల రద్దుతో నల్ల కుబేరులు.. బ్యాంకర్లు చేసిన మోసాలు ఒక్కొక్కటీ వెలుగులోకి వస్తున్న

Webdunia
మంగళవారం, 27 డిశెంబరు 2016 (09:50 IST)
నల్ల కుబేరులకు చెక్ పెట్టేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సర్కారు నోట్లను రద్దు చేసిన సంగతి తెలిసిందే. అయితే పెద్ద నోట్ల రద్దుతో నల్ల కుబేరులు.. బ్యాంకర్లు చేసిన మోసాలు ఒక్కొక్కటీ వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా కర్నూలు నగరంలోని ప్రధాన బ్యాంకులో నల్ల కుబేరులతో కుమ్మక్కైన బ్యాంకు అధికారి రూ.70కోట్ల కొత్త కరెన్సీ నోట్లను వారికి చేర్చేశారు. ఈ వ్యవహారంలో బ్యాంకులో నగదు లావాదేవీలు చూసే ఓ అధికారి పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 
 
నోట్ల రద్దు తర్వాత రెండో విడతగా ఆర్‌బీఐ నుంచి సదరు బ్యాంకుకు రూ.70 కోట్లు నగదు వచ్చిందని.. దానిని రాత్రికి రాత్రే రద్దు చేసిన నోట్లకు మార్పిడిచేసి నల్లకుబేరులకు బ్యాంకు అధికారులు చేర్చారని తెలుస్తోంది. పనిలో పనిగా సదరు బ్యాంక్ అధికారి కూడా రూ.45లక్షల రద్దైన నోట్లను మార్చుకున్నట్లు సమాచారం. ఈ ఘటనపై ఐటీ అధికారులు సమాచారం అందడంతో.. బ్యాంక్ అధికారుల గుట్టును రట్టు చేసేందుకు సంసిద్ధమవుతున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

#సింగిల్ సినిమాను పది మంది రిజెక్ట్ చేసినందుకు థ్యాంక్స్ చెప్పిన శ్రీవిష్ణు

కృష్ణ లీల తో వివి వినాయక్ కు తిరిగొచ్చిన కాలం అవుతుందా !

థియేటర్లపై తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు: తెలంగాణ స్టేట్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్

రీయూనియన్‌ కథతో రుష్య, మిర్నా మీనన్ జంటగా డాన్ బాస్కో

మహేంద్రగిరి వారాహి కోసం డబ్బింగ్ స్టార్ట్ చేసిన సుమంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments