Webdunia - Bharat's app for daily news and videos

Install App

దొనకొండ కాదు.. తిరుపతి కొండను ఏపీ రాజధాని చేయండి.. ఎవరు?

Webdunia
గురువారం, 22 ఆగస్టు 2019 (15:40 IST)
కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా ఉంటూ.. ఎప్పుడూ ఏదో ఒక విధంగా వార్తల్లోకెక్కే తిరుపతి మాజీ ఎంపి, మాజీ కేంద్రమంత్రి చింతామోహన్ మరోసారి అలాంటి వ్యాఖ్యలే చేశారు. ఈసారి ఏకంగా ఎపి రాజధానిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నిన్న మంత్రి బొత్స సత్యనారాయణ.. ఎపి రాజధాని అమరావతి నుంచి దొనకొండకు మారే అవకాశాలున్నాయని సంకేతాలిచ్చారు. ఇది కాస్త రగడకు దారితీస్తోంది. 
 
టిడిపి నేతలు దీనిపై ఇప్పటికే తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్న రాజధాని ప్రాంతాన్ని వేరొక ప్రాంతానికి తరలించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో మాజీ కేంద్రమంత్రి చింతామోహన్ మీడియాతో మాట్లాడారు. 
 
సిఎం గారు.. మీరు ముందు రాజధానిని మార్చాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి. ఒకవేళ రాజధాని మారిస్తే దొనకొండ ఎందుకు.. తిరుపతి కొండను తీసుకోండి.. దొనకొండలో రాజధాని పెడితే క్యాన్సర్ వస్తుంది. అలాంటి పరిస్థితులే అక్కడ ఉన్నాయంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు మాజీ కేంద్రమంత్రి చింతామోహన్. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments