Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈశాన్య రుతుపవనాలు-తిరుమల కొండను తాకిన మేఘాలు.. (video)

Webdunia
మంగళవారం, 13 డిశెంబరు 2022 (19:41 IST)
తిరుపతి నగరంలో భారీ వర్షాలు పడ్డాయి. మాండూస్ తుఫాను ఎఫెక్టుతో భారీ వర్షాలు కురిశాయి. ఈ వర్షాలు మదనపల్లి, రాయచోటి ప్రాంతం వరకు విస్తరించాయి. ఆపై అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో ఈ వర్షాలు పడ్డాయి. ఈ నేపథ్యంలో తిరుపతి కొండపై ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంది. 
 
తిరుపతి నగరంలో ఈశాన్య రుతుపవనాల ప్రభావం కనిపించింది. ఈశాన్య రుతుపవనాలు ఏపీలోకి ప్రవేశించి అన్ని జిల్లాల్లోకి వ్యాపించే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో తిరుమల కొండలపై మేఘాలు అలా ఎగురుకుంటూ పోతున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. వెంకన్న కొండను మేఘాలు తాకి చూసేలా వున్న వీడియోను మీరూ ఓ లుక్కేయండి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నువ్వసలు తెలుగేనా? నీ యాక్సెంట్ తేడాగా వుంది: మంచు లక్ష్మికి అల్లు అర్హ షాక్ (video)

పెళ్లిలో పెళ్లి టైటిల్ చాలా ఆసక్తికరంగా వుంది : తనికెళ్ళ భరణి

అందరికంటే ఎక్కువ రెమ్యునరేషన్ ఇచ్చేవారు : స్మృతి ఇరానీ

Anjali: అంజలి లీడ్ రోల్ లో డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి పులిచర్ల చిత్రం

అఖండ2 కి నందమూరి బాలకృష్ణ డబ్బింగ్ పూర్తి చేశారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Heart attack: వర్షాకాలంలో గుండెపోటు ప్రమాదం ఎక్కువా?

కాలిఫోర్నియా బాదంతో ఆరోగ్యకరమైన రీతిలో రక్షా బంధన్‌ను వేడుక చేసుకోండి

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

తర్వాతి కథనం
Show comments