Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాస్క్ వేసుకోలేదని చీరాల యువకుడిని చితక్కొట్టిన ఎస్సై, మృతి

Webdunia
బుధవారం, 22 జులై 2020 (22:57 IST)
ప్రకాశం జిల్లా చీరాల టూటౌన్ ఎస్సై ఓవర్ యాక్షన్‌తో రెచ్చిపోయాడు. ప్రకాశం జిల్లా టూటౌన్ ఎస్సై విజయకుమార్ అత్యుత్సాహం యువకుడి ప్రాణాన్ని బలిగొన్నది. ఈ నెల 18న మాస్క్ లేకుండా తిరుగుతున్నాడని కిరణ్ కుమార్ అనే యువకుడ్ని ఎస్సై విజయకుమార్ చితకబాదాడు. యువకుడు తీవ్ర గాయాలకు గురైయ్యాడు.
 
దీంతో కుటుంభ సభ్యులు చికిత్స కోసం గుంటూరు ఆస్పత్రికి తరలించారు. గుంటూరులో చికిత్స పొందుతూ కిరణ్ కుమార్ మృతి చెందాడు. అయితే పోలీసులు లాఠీలతో కొట్టారని ఆ దెబ్బల కారణంగానే కిరణ్ కుమార్ మృతి చెందారని కుటుంబ సభ్యులు ఆరోపించారు.
 
కిరణ్ తండ్రి మోహన రావు చీరాలలో రేషన్ డీలర్‌గా పనిచేస్తున్నారు. చీరాల ఎస్సై విజయకుమార్ పై దళిత సంఘాల నాయకులు ఆందోళనకు దిగారు. ఎస్సై విజయకుమార్ పైన హత్యాయత్నం, ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదు చెయ్యాలని డిమాండ్ చేసారు.
 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments