Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాస్క్ వేసుకోలేదని చీరాల యువకుడిని చితక్కొట్టిన ఎస్సై, మృతి

Webdunia
బుధవారం, 22 జులై 2020 (22:57 IST)
ప్రకాశం జిల్లా చీరాల టూటౌన్ ఎస్సై ఓవర్ యాక్షన్‌తో రెచ్చిపోయాడు. ప్రకాశం జిల్లా టూటౌన్ ఎస్సై విజయకుమార్ అత్యుత్సాహం యువకుడి ప్రాణాన్ని బలిగొన్నది. ఈ నెల 18న మాస్క్ లేకుండా తిరుగుతున్నాడని కిరణ్ కుమార్ అనే యువకుడ్ని ఎస్సై విజయకుమార్ చితకబాదాడు. యువకుడు తీవ్ర గాయాలకు గురైయ్యాడు.
 
దీంతో కుటుంభ సభ్యులు చికిత్స కోసం గుంటూరు ఆస్పత్రికి తరలించారు. గుంటూరులో చికిత్స పొందుతూ కిరణ్ కుమార్ మృతి చెందాడు. అయితే పోలీసులు లాఠీలతో కొట్టారని ఆ దెబ్బల కారణంగానే కిరణ్ కుమార్ మృతి చెందారని కుటుంబ సభ్యులు ఆరోపించారు.
 
కిరణ్ తండ్రి మోహన రావు చీరాలలో రేషన్ డీలర్‌గా పనిచేస్తున్నారు. చీరాల ఎస్సై విజయకుమార్ పై దళిత సంఘాల నాయకులు ఆందోళనకు దిగారు. ఎస్సై విజయకుమార్ పైన హత్యాయత్నం, ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదు చెయ్యాలని డిమాండ్ చేసారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పచ్చని జీవితంలో నిప్పులు పోసిన కేన్సర్: టీవీ నటి దీపిక కాకర్‌కు లివర్ కేన్సర్

రొమాంటిక్ కామెడీ చిత్రంలో జాన్వీ కపూర్ - అందాల ఆరబోత?

Gaddar Awards: సినిమాలు చూడకుండా గద్దర్ అవార్డులు ప్రకటించారా?

ఈ లోకంలో నాలాంటి వారు : ఇళయరాజా

షష్టిపూర్తి కథను నమ్మాను, అందుకే మ్యూజిక్ ఇచ్చాను - ఇళయరాజా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

తర్వాతి కథనం
Show comments