Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆకులు ఎత్తేసే వారి(పవన్ కళ్యాణ్) వద్దకు వెళితే ఏం చేస్తారూ... జనసేన చీఫ్‌పై కిష్టప్ప సంచలనం

పవన్ కళ్యాణ్ - తెదేపాకు రోజురోజుకీ దూరం ఎక్కువవుతున్నట్లు కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై విమర్శనాస్త్రాలు సంధిస్తుంటే తెదేపా నాయకులు పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసుకుని ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. తెదేపా ఎంపీ నిమ్మల క

Webdunia
శనివారం, 28 జనవరి 2017 (21:55 IST)
పవన్ కళ్యాణ్ - తెదేపాకు రోజురోజుకీ దూరం ఎక్కువవుతున్నట్లు కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై విమర్శనాస్త్రాలు సంధిస్తుంటే తెదేపా నాయకులు పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసుకుని ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. తెదేపా ఎంపీ నిమ్మల కిష్టప్ప చేసిన వ్యాఖ్యలను చూస్తే ఇదే కనిపిస్తోంది. 
 
ఇటీవల తమ సమస్యలను తీర్చాలంటూ పద్శశాలీయులు పవన్ కళ్యాణ్ ను కలిశారు. పవన్ వారి సమస్యలపై పోరాడుతానని హామీ ఇచ్చారు. ఐతే దీని ఎంపీ నిమ్మల కిష్టప్ప మాట్లాడుతూ... అన్నం పెట్టేవారు(చంద్రబాబు నాయుడు) వద్దకు కాకుండా ఆకులు ఎత్తేసేవారు(పవన్ కళ్యాణ్) వద్దకు వెళితే ఏం వస్తుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ వల్ల ఏమీ సాధ్యం కాదనీ, ఏది కావాలన్నా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమని చెప్పుకొచ్చారు.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments