ఆకులు ఎత్తేసే వారి(పవన్ కళ్యాణ్) వద్దకు వెళితే ఏం చేస్తారూ... జనసేన చీఫ్‌పై కిష్టప్ప సంచలనం

పవన్ కళ్యాణ్ - తెదేపాకు రోజురోజుకీ దూరం ఎక్కువవుతున్నట్లు కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై విమర్శనాస్త్రాలు సంధిస్తుంటే తెదేపా నాయకులు పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసుకుని ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. తెదేపా ఎంపీ నిమ్మల క

Webdunia
శనివారం, 28 జనవరి 2017 (21:55 IST)
పవన్ కళ్యాణ్ - తెదేపాకు రోజురోజుకీ దూరం ఎక్కువవుతున్నట్లు కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై విమర్శనాస్త్రాలు సంధిస్తుంటే తెదేపా నాయకులు పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసుకుని ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. తెదేపా ఎంపీ నిమ్మల కిష్టప్ప చేసిన వ్యాఖ్యలను చూస్తే ఇదే కనిపిస్తోంది. 
 
ఇటీవల తమ సమస్యలను తీర్చాలంటూ పద్శశాలీయులు పవన్ కళ్యాణ్ ను కలిశారు. పవన్ వారి సమస్యలపై పోరాడుతానని హామీ ఇచ్చారు. ఐతే దీని ఎంపీ నిమ్మల కిష్టప్ప మాట్లాడుతూ... అన్నం పెట్టేవారు(చంద్రబాబు నాయుడు) వద్దకు కాకుండా ఆకులు ఎత్తేసేవారు(పవన్ కళ్యాణ్) వద్దకు వెళితే ఏం వస్తుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ వల్ల ఏమీ సాధ్యం కాదనీ, ఏది కావాలన్నా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమని చెప్పుకొచ్చారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కొండా సురేఖ క్షమాపణలు - కేసు విత్‌డ్రా చేసుకున్న హీరో నాగార్జున

'ది కేరళ స్టోరీ' తర్వాత చంపేందుకు ప్లాన్ చేశారు : ఆదా శర్మ

మగవాళ్లకు కూడా జీవితంలో ఒక్కసారైనా పీరియడ్స్ రావాలి... రష్మిక మందన్నా

పెళ్లికి కూడా ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది... కాజోల్

తోట తరణి సృజనాత్మక యువరతరానికి ఆదర్శం : పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇమామి లిమిటెడ్ వ్యూహాత్మక కేశ్ కింగ్ రీ బ్రాండింగ్

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

స్ట్రోక్ తర్వాత వేగంగా కోలుకోవడానికి రోబోటిక్ రిహాబిలిటేషన్ కీలకమంటున్న నిపుణులు

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

తర్వాతి కథనం
Show comments