Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోట్లు దండుకున్న జగన్, సీఎంను ఆరోపించడమా.. చినరాజప్ప ఆగ్రహం!

Webdunia
ఆదివారం, 19 ఏప్రియల్ 2015 (12:56 IST)
కోట్లాది రూపాయలు దండుకున్న వైకాపా అధినేత, రాష్ట్ర ముఖ్య మంత్రి చంద్ర బాబు నాయుడుపై ఆరోపించడమా అంటూ హోంశాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఆగ్రహం వ్యక్తంచేశారు. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని జగన్ లక్ష కోట్లు దండుకున్నాడన్నారు. అందువలనే అందరూ తనలాగే దండుకుంటారని ఆయన అనుకుంటున్నాడని చినరాజప్ప ఎధ్దేవా చేశారు. 
 
పట్టిసీమ పేరిట సీఎం నారా చంద్రబాబునాయుడు రూ.300 కోట్ల మేర నిధులను జేబులో వేసుకునేందుకు యత్నిస్తున్నారన్న జగన్ ఆరోపణలపై చినరాజప్ప మండిపడ్డారు. పట్టిసీమతో రాయలసీమకు తాగు, సాగు నీరందుతుందని ఆయన పేర్కొన్నారు. పట్టిసీమ పూర్తయితే జగన్ గల్లంతవుతాడనే భయంతోనే ఆయన సీఎంపై ఆరోపణలు గుప్పిస్తున్నాడని చినరాజప్ప వ్యాఖ్యానించారు. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments