Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ విధించిన ఏపీ సర్కారు

Webdunia
సోమవారం, 10 జనవరి 2022 (15:02 IST)
ఏపీతో పాటు దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. దీంతో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో నెలకొన్న కోవిడ్ పరిస్థితులపై ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం తర్వాత ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు. 
 
కరోనా వైరస్ వ్యాప్తి కట్టడి చర్యల్లోభాగంగా రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు రాత్రిపూట కర్ఫ్యూను విధించాల్సిందిగా ఆదేశించారు. అలాగే, భౌతికదూరం పాటించేలా, మాస్కులు ఖచ్చితంగా ధరించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. 
 
ప్రధానంగా వ్యాపార దుకాణాలు, షాపుల సముదాయాల్లో కోవిడ్ ఆంక్షలు పాటించేలా చూడాలని అధికారులను ఆదేశించారు. బహిరంగ ప్రదేశాల్లో 200 మంది, ఇండోర్స్‌లలో 100 మంది మంచికుండా చూడాలని సీఎం ఆదేశించారు. సినిమా థియేటర్లలో 50 శాం ఆక్యుపెన్షీతో సినిమాల ప్రదర్శన జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బంగారం స్మగ్లింగ్ కేసు : రన్యారావుకు బెయిల్ అయినా జైల్లోనే...

నేను, నా భర్త విడిపోవడానికి మూడో వ్యక్తే కారణం : ఆర్తి రవి

మంచు మనోజ్ బర్త్ డే సందర్భంగా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌ రక్షక్ అనౌన్స్ మెంట్

ముంబయి గుహల్లో హీరో తేజ సజ్జా మూవీ మిరాయ్ కొత్త షెడ్యూల్‌

కరణ్ అన్షుమాన్ క్రియేట్ చేసిన రానా నాయుడు 2 వచ్చేస్తుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments