Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమల శ్రీవారి సేవలో నూతన వధూవరులు నిహారిక- చైతన్య

Webdunia
సోమవారం, 14 డిశెంబరు 2020 (19:08 IST)
తిరుమలలో శ్రీవారిని ఈరోజు తెల్లవారుజామున కుటుంబ సమేతంగా దర్సించుకున్నారు నూతన దంపతులు చైతన్య-నిహారిక. ఆలయానికి చేరుకున్న ఈ దంపతులకు ఆలయ అధికారులు స్వాగతం పలికి ప్రత్యేక దర్సనా ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయక మండపంలో స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. 
 
ప్రముఖ నటుడు నాగబాబు కుమార్తె నిహారిక ఈ మధ్యే గుంటూరు మాజీ ఐజీ ప్రభాకర్ రావు కుమారుడు చైతన్యకు ఇచ్చి వివాహం చేశారు. ఈ నెల 9వ తేదీన రాజస్థాన్ లోని ఉదయ్ పూర్‌లో గల విలాస్‌లో వివాహ వేడుకలు వైభవంగా జరిగాయి. అలాగే ఈ నెల 11వ తేదీన హైదరాబాద్‌లో వెడ్డింగ్ రిసెప్షన్ కూడా ఘనంగా జరిగింది.
 
ఈ కార్యక్రమానికి మెగా కుటుంబం మొత్తం వచ్చింది. చిరంజీవితో మెగా కుటుంబ సభ్యులు హాజరయ్యారు. నూతన వధూవరులు కావడంతో సెంటిమెంట్‌గా శ్రీవారిని దర్సించుకున్నారు. నూతన జంటను ఆసక్తిగా భక్తులు చూశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments