Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమల శ్రీవారి సేవలో నూతన వధూవరులు నిహారిక- చైతన్య

Webdunia
సోమవారం, 14 డిశెంబరు 2020 (19:08 IST)
తిరుమలలో శ్రీవారిని ఈరోజు తెల్లవారుజామున కుటుంబ సమేతంగా దర్సించుకున్నారు నూతన దంపతులు చైతన్య-నిహారిక. ఆలయానికి చేరుకున్న ఈ దంపతులకు ఆలయ అధికారులు స్వాగతం పలికి ప్రత్యేక దర్సనా ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయక మండపంలో స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. 
 
ప్రముఖ నటుడు నాగబాబు కుమార్తె నిహారిక ఈ మధ్యే గుంటూరు మాజీ ఐజీ ప్రభాకర్ రావు కుమారుడు చైతన్యకు ఇచ్చి వివాహం చేశారు. ఈ నెల 9వ తేదీన రాజస్థాన్ లోని ఉదయ్ పూర్‌లో గల విలాస్‌లో వివాహ వేడుకలు వైభవంగా జరిగాయి. అలాగే ఈ నెల 11వ తేదీన హైదరాబాద్‌లో వెడ్డింగ్ రిసెప్షన్ కూడా ఘనంగా జరిగింది.
 
ఈ కార్యక్రమానికి మెగా కుటుంబం మొత్తం వచ్చింది. చిరంజీవితో మెగా కుటుంబ సభ్యులు హాజరయ్యారు. నూతన వధూవరులు కావడంతో సెంటిమెంట్‌గా శ్రీవారిని దర్సించుకున్నారు. నూతన జంటను ఆసక్తిగా భక్తులు చూశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments