Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్ళైన వారానికే భర్తకు బిస్కెట్ - ప్రియుడితో కాపురం.. ఎక్కడ?

పెళ్ళయి సరిగ్గా వారం రోజులయ్యింది. ప్రియుడిపై ఉన్న మోజును తగ్గించుకోలేకపోయింది. దీంతో మొగుడును వదిలేసి ప్రియుడితో పారిపోయి వేరు కాపురం పెట్టేసింది. ఇదంతా ఎక్కడో కాదు చిత్తూరు జిల్లా తిరుపతిలోని మంగళంలో జరిగింది.

Webdunia
శనివారం, 11 ఆగస్టు 2018 (16:00 IST)
పెళ్ళయి సరిగ్గా వారం రోజులయ్యింది. ప్రియుడిపై ఉన్న మోజును తగ్గించుకోలేకపోయింది. దీంతో మొగుడును వదిలేసి ప్రియుడితో పారిపోయి వేరు కాపురం పెట్టేసింది. ఇదంతా ఎక్కడో కాదు చిత్తూరు జిల్లా తిరుపతిలోని మంగళంలో జరిగింది.
 
చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం కాసర గ్రామానికి చెందిన తులసికి, అదే ప్రాంతానికి చెందిన రమ్యకు వారంరోజుల క్రితం వివాహమైంది. రమ్యకు వివాహం కాకముందే పురుషోత్తం అనే యువకుడితో పరిచయం ఉంది. పరిచయం కాస్తా శారీరక సంబంధానికి దారితీసింది. అయితే ఇంట్లో వాళ్ళ ఒత్తిడి తట్టుకోలేక తులసిని వివాహం చేసుకుంది.
 
వివాహమైన తరువాత కూడా ప్రియుడు పురుషోత్తంను మర్చిపోలేకపోయింది. దీంతో తిరుపతిలోని మంగళంలో ఉన్న ప్రియుడిని కలుసుకునేందుకు వచ్చేసింది. నా భర్తను వదిలేసి నీతోనే వుంటానని చెప్పడంతో అతడు సరేనన్నాడు. దాంతో వేరు కాపురం పెట్టేసింది. భర్త తులసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే రమ్య మేజర్ కావడంతో పోలీసులు కూడా వదిలేశారు. దీంతో ప్రియుడితో కాపురం పెట్టేసింది రమ్య.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Srileela: వధువులా దుస్తులు ధరించిన శ్రీలీల.. బుగ్గలకు పసుపు రాసుకుంది.. పెళ్లి ఖాయమా?

Surya: కాలిఫోర్నియాలో దియా పట్టా కోసం కనిపించిన న్యూ లుక్ తో సూర్య

Singer Aditi : దండోరా మూవీతో నటిగా ఎంట్రీ ఇస్తోన్న సింగ‌ర్ అదితి భావ‌రాజు

గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులపై స్పందించిన విజయ్ దేవరకొండ

Rashmika: విజయ్ దేవరకొండ ఇంట్లో ఫోటో షూట్ చేసిన రష్మిక- ఆ చీరను ఎవరిచ్చారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments