Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాలుగో కాన్పులోనూ ఆడపిల్లే పుట్టిందని తెగనమ్మేశారు?

నాలుగో కాన్పులోనూ ఆడపిల్లే పుట్టిందనీ ఆ పసికందును కూడా ఏమాత్రం కనికరం లేకుండా తెగనమ్మేశారో తల్లిదండ్రులు. అదీ కూడా కేవలం పది వేల రూపాయలకు మాత్రమే.

Webdunia
గురువారం, 27 అక్టోబరు 2016 (16:17 IST)
నాలుగో కాన్పులోనూ ఆడపిల్లే పుట్టిందనీ ఆ పసికందును కూడా ఏమాత్రం కనికరం లేకుండా తెగనమ్మేశారో తల్లిదండ్రులు. అదీ కూడా కేవలం పది వేల రూపాయలకు మాత్రమే. ఈ దారుణం తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లా వేములపల్లి మండల కేంద్రంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
స్థానిక జంగాల కాలనీకి చెందిన కళ్లెం సైదులు, భాగ్యమ్మ దంపతులకు ఇప్పటికే ముగ్గురు ఆడ సంతానం ఉన్నారు. ఈ క్రమంలో 15 రోజుల క్రితం మరో ఆడశిశువుకు భాగ్యమ్మ జన్మనిచ్చింది. దీంతో, ఇప్పటికే ముగ్గురు ఆడపిల్లలున్నారు, నాల్గో ఆడపిల్లను పోషించలేమని భావించిన ఆ దంపతులు, పాములపాడుకు చెందిన వారికి రూ.10 వేలకు విక్రయించారు. ఈ విషయం తెలుసుకున్నఐసీడీఎస్ అధికారులు విచారణ చేపడుతున్నట్లు సమాచారం. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగు సినిమాటోగ్రాఫ‌ర్స్ అసోసియేష‌న్ అధ్య‌క్షుడిగా పి.జి.విందా

AP GO : సినిమా ప్రవేశ రేట్లను అధ్యయనం చేసేందుకు కమిటీ ఏర్పాటు

రెడ్ కార్పెట్‌పై హొయలొలకించిన ఊర్వశి రౌతేలా... ఐశ్వర్యను కాపీ కొట్టారా?

కాంతారా 1: వారాహి పంజుర్లి ఆదేశాలను పాటిస్తున్న రిషబ్ శెట్టి.. కారణం అదే? (video)

'ఆర్ఆర్ఆర్-2'కు "ఎస్" చెప్పిన రాజమౌళి??

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

మిర్రోర్ సీనియర్ మహిళల కోసం రూపొందించిన MILY

తర్వాతి కథనం
Show comments