Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాలుగో కాన్పులోనూ ఆడపిల్లే పుట్టిందని తెగనమ్మేశారు?

నాలుగో కాన్పులోనూ ఆడపిల్లే పుట్టిందనీ ఆ పసికందును కూడా ఏమాత్రం కనికరం లేకుండా తెగనమ్మేశారో తల్లిదండ్రులు. అదీ కూడా కేవలం పది వేల రూపాయలకు మాత్రమే.

Webdunia
గురువారం, 27 అక్టోబరు 2016 (16:17 IST)
నాలుగో కాన్పులోనూ ఆడపిల్లే పుట్టిందనీ ఆ పసికందును కూడా ఏమాత్రం కనికరం లేకుండా తెగనమ్మేశారో తల్లిదండ్రులు. అదీ కూడా కేవలం పది వేల రూపాయలకు మాత్రమే. ఈ దారుణం తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లా వేములపల్లి మండల కేంద్రంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
స్థానిక జంగాల కాలనీకి చెందిన కళ్లెం సైదులు, భాగ్యమ్మ దంపతులకు ఇప్పటికే ముగ్గురు ఆడ సంతానం ఉన్నారు. ఈ క్రమంలో 15 రోజుల క్రితం మరో ఆడశిశువుకు భాగ్యమ్మ జన్మనిచ్చింది. దీంతో, ఇప్పటికే ముగ్గురు ఆడపిల్లలున్నారు, నాల్గో ఆడపిల్లను పోషించలేమని భావించిన ఆ దంపతులు, పాములపాడుకు చెందిన వారికి రూ.10 వేలకు విక్రయించారు. ఈ విషయం తెలుసుకున్నఐసీడీఎస్ అధికారులు విచారణ చేపడుతున్నట్లు సమాచారం. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏఎం రత్నంపై ఫిర్యాదులు - 'హరిహర వీరమల్లు' రిలీజ్‌కు చిక్కులా?

దళితుడిని అని తెలిశాకే.. సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.: బాబు మోహన్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments