శంకర్ టవర్స్‌ వద్దకు రాలేదు.. అనంతబాబు అబద్దాలు చెబుతున్నారు..

Webdunia
మంగళవారం, 24 మే 2022 (13:29 IST)
డ్రైవర్ సుబ్రహ్మణ్యంను ఎమ్మెల్సీ అనంతబాబు శంకర్ టవర్స్ వద్దకు తీసుకుని రాలేదని ఆ టవర్స్ వద్ద సెక్యూరిటీ గార్డు అంటున్నారు. పైగా, అనంతబాబు అంతా అబద్దాలు చెబుతున్నారని చెప్పారు. 
 
ఇదే అంశంపై వాచ్‌మెన్ మాట్లాడుతూ, తాను గేటు పక్కనే ఉంటానని, అలాంటిది ఏం జరిగినా తనకు తెలుస్తుందన్నారు. అంతేగాక, శంకర్ టవర్స్ వద్దకు సుబ్రహ్మణ్యం రాలేదని చెపుతున్నారు. అనంతబాబు అబద్దాలు చెబుతున్నారన్నారు. అనంతబాబును సాయంత్రం 4 గంటలకు వెళ్లారని, మంళ్లీ రాత్రి ఒంటి గంటకు తిరిగి వచ్చారని ఆ సమయంలో అనంతబాబుతో మేడమ్ కూడా ఉన్నారని తెలిపారు. 
 
రాత్రి ఒంటి గంటకు అనంతబాబు భార్యతో కలిసి పైకి వెళ్లారని, మళ్లీ కిందకు అనంతబాబు ఒక్కరే వచ్చారని తెలిపారు. అయితే, అపార్టుమెంట్ సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు ఇప్పటికే తీసుకున్నారని తెలిపారు. అందులో ఎలాంటి గొడవ జరిగినట్టు రికార్డు కాలేదన్నారు. 
 
ఈ వాచ్‌మెన్ మృతుడు సుబ్రహ్మణ్యం చిన్నాన్న కావడం గమనార్హం. అయితే, ఒంటిగంట సమయంలో అనంతబాబుతో ఆయన భార్య కూడా ఉండటం పలు అనుమానాలకు తావిస్తుంది. సుబ్రహ్మణ్యం హత్య జరిగినపుడు ఆయన భార్య అక్కడు ఎందుకు ఉన్నారన్నది ఇపుడు ప్రశ్నార్థకంగా మారింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Japan Earthquake: డార్లింగ్ ప్రభాస్ ఎక్కడ..? మారుతి ఏమన్నారు?

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 గ్రాండ్ ఫినాలే.. ఎలిమినేట్ అయ్యేది ఎవరు?

షూటింగులో ప్రమాదం... హీరో రాజశేఖర్‌ కాలికి గాయాలు

Tarun Bhaskar: రీమేక్ అయినా ఓం శాంతి శాంతి శాంతిః సినిమాని లవ్ చేస్తారు : తరుణ్ భాస్కర్

ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్.. ఏం కష్టమొచ్చిందో?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సులభంగా శరీర బరువును తగ్గించే మార్గాలు

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

తర్వాతి కథనం
Show comments