Webdunia - Bharat's app for daily news and videos

Install App

శంకర్ టవర్స్‌ వద్దకు రాలేదు.. అనంతబాబు అబద్దాలు చెబుతున్నారు..

Webdunia
మంగళవారం, 24 మే 2022 (13:29 IST)
డ్రైవర్ సుబ్రహ్మణ్యంను ఎమ్మెల్సీ అనంతబాబు శంకర్ టవర్స్ వద్దకు తీసుకుని రాలేదని ఆ టవర్స్ వద్ద సెక్యూరిటీ గార్డు అంటున్నారు. పైగా, అనంతబాబు అంతా అబద్దాలు చెబుతున్నారని చెప్పారు. 
 
ఇదే అంశంపై వాచ్‌మెన్ మాట్లాడుతూ, తాను గేటు పక్కనే ఉంటానని, అలాంటిది ఏం జరిగినా తనకు తెలుస్తుందన్నారు. అంతేగాక, శంకర్ టవర్స్ వద్దకు సుబ్రహ్మణ్యం రాలేదని చెపుతున్నారు. అనంతబాబు అబద్దాలు చెబుతున్నారన్నారు. అనంతబాబును సాయంత్రం 4 గంటలకు వెళ్లారని, మంళ్లీ రాత్రి ఒంటి గంటకు తిరిగి వచ్చారని ఆ సమయంలో అనంతబాబుతో మేడమ్ కూడా ఉన్నారని తెలిపారు. 
 
రాత్రి ఒంటి గంటకు అనంతబాబు భార్యతో కలిసి పైకి వెళ్లారని, మళ్లీ కిందకు అనంతబాబు ఒక్కరే వచ్చారని తెలిపారు. అయితే, అపార్టుమెంట్ సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు ఇప్పటికే తీసుకున్నారని తెలిపారు. అందులో ఎలాంటి గొడవ జరిగినట్టు రికార్డు కాలేదన్నారు. 
 
ఈ వాచ్‌మెన్ మృతుడు సుబ్రహ్మణ్యం చిన్నాన్న కావడం గమనార్హం. అయితే, ఒంటిగంట సమయంలో అనంతబాబుతో ఆయన భార్య కూడా ఉండటం పలు అనుమానాలకు తావిస్తుంది. సుబ్రహ్మణ్యం హత్య జరిగినపుడు ఆయన భార్య అక్కడు ఎందుకు ఉన్నారన్నది ఇపుడు ప్రశ్నార్థకంగా మారింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments