108 వచ్చిందాకా ఎందుకయ్యా... నా కారెక్కించండి, రోడ్డు ప్రమాద బాధితులకు మంత్రి అనిల్

Webdunia
సోమవారం, 24 జూన్ 2019 (16:40 IST)
రోడ్డు ప్రమాదాల్లో గాయపడినవారికి తక్షణ సాయం అందించడానికి చాలామంది ముందూవెనుకా ఆలోచిస్తుంటారు. ఐతే ప్రాణం ఎంతో విలువైనదన్న విషయం తెలిసినవారు రెప్పపాటు కూడా ఆలస్యం చేయరు. అదే మంత్రి అనిల్ కుమార్ యాదవ్ చేశారు. 
 
సోమవారం నాడు ఆయన కలెక్టర్ల సదస్సుకు వస్తుండగా మార్గంలో రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలై బాధితులు పడిపోయి వుండటం చూసిన మంత్రి అనిల్, వెంటనే బాధితులను తన కారులో తీసుకెళ్లాలని కోరారు. ఐతే ఆలోపుగానే 108 వాహనం రావడంతో క్షతగాత్రులను అంబులెన్సులో తీసుకుని వెళ్లారు. ఇదంతా మంత్రి దగ్గరుండి పర్యవేక్షించారు.
 
మంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్పందించిన తీరుపై స్థానికులు శభాష్ అంటున్నారు. ఘటనా స్థలంలోని ఫోటోలు వైరల్ అవుతున్నాయి. వీటిని చూసిన నెటిజన్లు మంత్రిగారిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varanasi: వారణాసిలో జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు భార్గవ్.. రోల్ ఏంటో తెలుసా?

ఆస్కార్స్ 2026లో ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ విభాగంలో మహావతార్ నరసింహ

Anupama: అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ యాక్ష‌న్ కామెడీ ది పెట్ డిటెక్టివ్‌ జీ 5లో

Balakrishna: హిస్టారికల్ ఎపిక్ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ NBK111 గ్రాండ్ గా లాంచ్

నిజాయితీ కి సక్సెస్ వస్తుందని రాజు వెడ్స్ రాంబాయి నిరూపించింది : శ్రీ విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

తర్వాతి కథనం
Show comments