Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారి సేవలో నేపాల్ ప్రధాని షేర్ బహదూర్

తిరుమల శ్రీవారిని నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ దేవ్బా కుటుంబ సమేతంగా దర్సించుకున్నారు. ఆలయం వద్ద టిటిడి ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ ప్రధానమంత్రికి ఘనస్వాగతం పలికి ప్రత్యేక దర్సనా ఏర్పాట్లు చేశారు. రంగనాయకమండపంలో స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. స్వామి

Webdunia
శనివారం, 26 ఆగస్టు 2017 (22:14 IST)
తిరుమల శ్రీవారిని నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ దేవ్బా కుటుంబ సమేతంగా దర్సించుకున్నారు. ఆలయం వద్ద టిటిడి ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ ప్రధానమంత్రికి ఘనస్వాగతం పలికి ప్రత్యేక దర్సనా ఏర్పాట్లు చేశారు. రంగనాయకమండపంలో స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. స్వామివారిని దర్సించుకున్న నేపాల్ ప్రధాని టిటిడి అధికారులు ధన్యవాదాలు తెలిపారు.
 
అంతకుముందు నేపాల్ ప్రధాని ప్రత్యేక విమానంలో తిరుపతి విమానాశ్రయానికి చేరుకున్నారు. విమానాశ్రయంలో మంత్రి కాల్వ శ్రీనివాసులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. అనంతరం కుటుంబ సమేతంగా తిరుమల చేరుకున్న నేపాల్ ప్రధాని కాస్త విరామం తరువాత నేరుగా తిరుమలకు చేరుకుని శ్రీవారిని దర్సించుకున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Producers: సినీ కార్మికుల బెదిరింపులపై నిర్మాతలు కీలక నిర్ణయం

Fedaration: ఫెడరేషన్ నాయకుల కుట్రతోనే సినీ కార్మికులకు కష్టాలు - స్పెషన్ స్టోరీ

ఆది శేషగిరి రావు క్లాప్ తో వేణు దోనేపూడి నిర్మిస్తున్న చిత్రం ప్రారంభం

ఫిట్ నెస్ కోసం యువత సరైన సప్లిమెంట్స్ ఎంచుకోవాలి : సోనూ సూద్

స్వార్థపూరిత విధానాలతో కాదు.. కలిసికట్టుగా ముందుకుసాగుదాం : ప్రసన్న కుమార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Drumstick Leaves: బరువును తగ్గించే మునగాకు.. వారంలో 3సార్లు మహిళలు తీసుకుంటే...?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments