Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారి సేవలో నేపాల్ ప్రధాని షేర్ బహదూర్

తిరుమల శ్రీవారిని నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ దేవ్బా కుటుంబ సమేతంగా దర్సించుకున్నారు. ఆలయం వద్ద టిటిడి ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ ప్రధానమంత్రికి ఘనస్వాగతం పలికి ప్రత్యేక దర్సనా ఏర్పాట్లు చేశారు. రంగనాయకమండపంలో స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. స్వామి

Webdunia
శనివారం, 26 ఆగస్టు 2017 (22:14 IST)
తిరుమల శ్రీవారిని నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ దేవ్బా కుటుంబ సమేతంగా దర్సించుకున్నారు. ఆలయం వద్ద టిటిడి ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ ప్రధానమంత్రికి ఘనస్వాగతం పలికి ప్రత్యేక దర్సనా ఏర్పాట్లు చేశారు. రంగనాయకమండపంలో స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. స్వామివారిని దర్సించుకున్న నేపాల్ ప్రధాని టిటిడి అధికారులు ధన్యవాదాలు తెలిపారు.
 
అంతకుముందు నేపాల్ ప్రధాని ప్రత్యేక విమానంలో తిరుపతి విమానాశ్రయానికి చేరుకున్నారు. విమానాశ్రయంలో మంత్రి కాల్వ శ్రీనివాసులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. అనంతరం కుటుంబ సమేతంగా తిరుమల చేరుకున్న నేపాల్ ప్రధాని కాస్త విరామం తరువాత నేరుగా తిరుమలకు చేరుకుని శ్రీవారిని దర్సించుకున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naga Chaitanya: తొలి ముద్దు సమంతకు, శోభితకు కాదు.. ఎవరికో తెలుసా?

ఏయ్, నా నడుము మీద చెయ్యి ఎందుకేశావ్? నీ టాపు లేచిపోతుందనీ: నటితో నిర్మాత వెకిలి చేష్టలు

Pawan Kalyan: ముంబై వీధుల్లో గ్యాంగ్‌స్టర్ లుక్‌లో పవన్ - వీడియో వైరల్

సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా రాబోతోన్న మార్గన్ : విజయ్ ఆంటోని

సనాతన ధర్మం గొప్పతనాన్ని చాటిచెప్పేలా హరి హర వీరమల్లు : జ్యోతి కృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

ఎందుకు ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది?

తర్వాతి కథనం
Show comments