Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారి సేవలో నేపాల్ ప్రధాని షేర్ బహదూర్

తిరుమల శ్రీవారిని నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ దేవ్బా కుటుంబ సమేతంగా దర్సించుకున్నారు. ఆలయం వద్ద టిటిడి ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ ప్రధానమంత్రికి ఘనస్వాగతం పలికి ప్రత్యేక దర్సనా ఏర్పాట్లు చేశారు. రంగనాయకమండపంలో స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. స్వామి

Webdunia
శనివారం, 26 ఆగస్టు 2017 (22:14 IST)
తిరుమల శ్రీవారిని నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ దేవ్బా కుటుంబ సమేతంగా దర్సించుకున్నారు. ఆలయం వద్ద టిటిడి ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ ప్రధానమంత్రికి ఘనస్వాగతం పలికి ప్రత్యేక దర్సనా ఏర్పాట్లు చేశారు. రంగనాయకమండపంలో స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. స్వామివారిని దర్సించుకున్న నేపాల్ ప్రధాని టిటిడి అధికారులు ధన్యవాదాలు తెలిపారు.
 
అంతకుముందు నేపాల్ ప్రధాని ప్రత్యేక విమానంలో తిరుపతి విమానాశ్రయానికి చేరుకున్నారు. విమానాశ్రయంలో మంత్రి కాల్వ శ్రీనివాసులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. అనంతరం కుటుంబ సమేతంగా తిరుమల చేరుకున్న నేపాల్ ప్రధాని కాస్త విరామం తరువాత నేరుగా తిరుమలకు చేరుకుని శ్రీవారిని దర్సించుకున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sanoj Mishra: సినిమా ఛాన్సిస్తానని యువతిపై అత్యాచారం.. మోనాలిసా టైమ్ బాగుండి..?

Mad: నవ్వినవ్వి ఆమె కళ్ళలో నీళ్లు తిరిగాయి, అదే నాకు బెస్ట్ కాంప్లిమెంట్ : దర్శకుడు కళ్యాణ్ శంకర్

అమర్ దీప్ చౌదరి హీరోగా సుమతీ శతకం ప్రారంభం

Sharva: శర్వా, సంయుక్త పై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్

నెలకు 67 రూపాయల ప్యాక్ తో ఖర్చు తక్కువ కిక్ ఎక్కువ అంటున్న ఆహా ఓటీటీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

తర్వాతి కథనం
Show comments