Webdunia - Bharat's app for daily news and videos

Install App

నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం - ముగ్గురు మృతి

Webdunia
గురువారం, 17 ఫిబ్రవరి 2022 (16:23 IST)
నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం చెడిమాల వద్ద జరిగిన రోడ్డు ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. చింతవరం నుంచి గూడురు వైపు వెళుతున్న ఆటోను వరగలి క్రాస్ రోడ్డు నుంచి చింతవరం వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో కొద్దిదూరం ఈడ్చుకెళ్లింది. దీంతో ఆటో నుజ్జునుజ్జు అయింది. 
 
గూడూరు సొసైటీ ప్రాంతానికి చెందిన ఆటో డ్రైవర్ సుధాకర్ ఆటోలోనే ఇరుక్కుని ప్రాణాలు కోల్పోయాడు. మరో ఇద్దరు లారీ చక్రాల కింద పడి ప్రాణాలు కోల్పోయాడు. వీరిద్దరిని గూడూరు మండలం చెన్నూరు దళిత వాడకు చెందిన మాతంగి రాజశేఖర్, హరిసాయిగా గుర్తించారు. వీరిద్దరూ ఓ ఏజెన్సీలో పని చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకుని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

ఓటు వేసేందుకు బయటికి రాని ప్రభాస్.. ట్రోల్స్ మొదలు..!

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

తర్వాతి కథనం
Show comments