Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేంద్ర సర్వీస్ నుంచి నీలం సహానీ రిలీవ్

Webdunia
మంగళవారం, 12 నవంబరు 2019 (07:55 IST)
ఆంధ్రప్రదేశ్‌లో చీఫ్ సెక్రటరీ గా నీలం సహానీ  నియమితులు కానున్నారు..  ప్రస్తుతం కేంద్ర సర్వీసుల్లో ఉన్నారు నీలం సహానీ రిలీవ్ అయ్యారు.

సంక్షేమ మంత్రిత్వ శాఖ నుంచి ఏపికి రిలీవ్ చేస్తూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. కేంద్రం రిలీవ్ చేయడంతో ఏపీ కొత్త చీఫ్ సెక్రటరీగా నియామక ఉత్తర్వులు త్వరలో వెలువడనున్నాయి. కాగా, నీలం సహానీ 1984 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారిణి. ఆమెకు 2020 జూన్ 30 వరకు పదవీ కాలం ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sanoj Mishra: సినిమా ఛాన్సిస్తానని యువతిపై అత్యాచారం.. మోనాలిసా టైమ్ బాగుండి..?

Mad: నవ్వినవ్వి ఆమె కళ్ళలో నీళ్లు తిరిగాయి, అదే నాకు బెస్ట్ కాంప్లిమెంట్ : దర్శకుడు కళ్యాణ్ శంకర్

అమర్ దీప్ చౌదరి హీరోగా సుమతీ శతకం ప్రారంభం

Sharva: శర్వా, సంయుక్త పై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్

నెలకు 67 రూపాయల ప్యాక్ తో ఖర్చు తక్కువ కిక్ ఎక్కువ అంటున్న ఆహా ఓటీటీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

తర్వాతి కథనం
Show comments