Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో పోలీసుల తనిఖీల్లో బయటపడిన భారీ నగదు

Webdunia
శుక్రవారం, 17 జులై 2020 (15:40 IST)
కర్నూలు జిల్లా నంద్యాల వద్ద పోలీసులు చేపట్టిన వాహన తనిఖీలో రూ. 1.80 కోట్ల నగదు బయటపడింది. ఈ నగదును సీజ్ చేసారు పాణ్యం పోలీసులు. హైదరాబాదు నుండి కోయంబత్తూరుకు కారులో తరలిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు సీజ్ చేసిన డబ్బును ఇన్‌కంటాక్స్ అధికారులకు అప్పగించారు.
 
డబ్బు తరలిస్తున్న దత్తాత్రేయ విట్టల్‌ను నగదు గురించి విచారించగా హైదరాబాదు నుండి కోయంబత్తూరుకు ఆసుపత్రికి డబ్బును తరలిస్తున్నట్లు వెల్లడించాడని పాణ్యం సీఐ గంగానాద్ బాబు చెప్పారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

సందీప్ కిషన్, రీతు వర్మ ల పై మజాకా లో రావులమ్మ సాంగ్ షూట్

తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తారు

ఆ తెలుగు హీరోకు తెలుగు భాష రాదు.. కానీ ఎత్తుపై ఎగతాళి చేసేవారు : శ్వేతాబసు ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments