Webdunia - Bharat's app for daily news and videos

Install App

నయీమ్ వెంటే ఓ బండి నిండా అందమైన అమ్మాయిలు.. ఎందుకో తెలుసా?

గ్యాంగ్‌స్టర్ నయీమ్ దుర్మార్గాల పుట్ట. రోజుకో కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. అతని ఇంటి గదిలో లభించిన డైరీలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. టార్గెట్ చేసిన వాళ్ళకు ముందుగా అందమైన అమ్మాయిలను

Webdunia
గురువారం, 11 ఆగస్టు 2016 (11:08 IST)
గ్యాంగ్‌స్టర్ నయీమ్ దుర్మార్గాల పుట్ట. రోజుకో కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. అతని ఇంటి గదిలో లభించిన డైరీలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. టార్గెట్ చేసిన వాళ్ళకు ముందుగా అందమైన అమ్మాయిలను ఎరగా వేసి.. వారు ట్రాప్‌లో పడేట్లు చేయడంతో నయీమ్ సిద్ధహస్తుడని తెలుస్తోంది.

ఈ పని కోసం తాను ఎంపిక చేసుకున్న వారిని వినియోగించుకునేవాడని.. సెటిల్‌మెంట్లు జరిపేందుకు వెళ్లాల్సి వస్తే, తనతో పాటు మహిళలను, అమ్మాయిలను వాహనంలో వెంటబెట్టుకుని వెళ్తాడని.. అలా చేస్తే పోలీసులు అనుమానించరని నయీమ్ ఆ పని చేసేవాడట. 
 
అలాగే సోదాలు చేయాలనుకున్నా.. ఆడవాళ్లుండటంతో పైపైనే పోలీసులు చూసి పంపేస్తుంటారని.. అందుకే నయీమ్ ఓ బండి నిండా ఆడోళ్ళని తన వెంట పెట్టుకుని తిరుగుతూ ఉండేవాడని పోలీసు వర్గాల ద్వారా తెలుస్తోంది.

ఇందుకోసం.. అందంగా ఉండి చిన్న వయసులో భర్తను కోల్పోయిన వారు.. అనాధలైన వారికి ఆశ్రయం పేరిట లోబరచుకుని వారిని వాడుకున్నట్టు పోలీసులు గుర్తించారు. నయీమ్ హత్య తరువాత అరెస్టయిన ఇద్దరు అమ్మాయిలు కూడా వంటవారు కాదని, అల్కాపురి ఇంట్లో ఎన్నడూ వంట చేసిన దాఖలాలు లేవని పోలీసులు చెప్తున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఉస్తాద్ భగత్ సింగ్'లో రాశీఖన్నా... మేకర్స్ వెల్లడి

NTR: వార్ 2తో హృతిక్ రోషన్ తారక్ (ఎన్.టి.ఆర్.) 25 ఏళ్ళ వారసత్వం

Raashi Khanna: ఉస్తాద్‌ భగత్‌సింగ్ లో దేవదూత రాశిఖన్నా శ్లోకా గా ఎంట్రీ

పవన్ కళ్యాణ్ నిత్యం మండే స్ఫూర్తి : క్రిష్ జాగర్లమూడి

Bigg Boss 9 Telugu: సెట్లు సిద్ధం.. వీజే సన్నీ, మానస్, ప్రియాంక జైన్‌లు రీ ఎంట్రీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments