Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏజెన్సీలో పోలీసులే టార్గెట్ ... మావోయిస్టుల “బూబీ ట్రాప్” !

Webdunia
శనివారం, 9 అక్టోబరు 2021 (10:32 IST)
ఏజెన్సీలో మావోయిస్టులు పెద్ద ఎత్తుగ‌డే వేశారు. భ‌ద్ర‌తా ద‌ళాలే టార్గెట్ గా బూబీ ట్రాప్ వేశారు. నిరంతర తనిఖీలలో భాగంగా ఏజెన్సీ ప్రాంతం అయిన ఆంధ్ర, ఛత్తీస్‌ఘడ్ రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న మల్లం పేట గ్రామ అటవీ ప్రాంతంలో చింతూరు  ఎఎస్పీ కృష్ణ కాంత్, నేతృత్వం లో చింతూరు, ఎటపాక సర్కిల్ ఇన్స్పెక్టర్ ల సంయుక్త ఆధ్వర్యంలో యాంటీ నక్సల్ స్క్వాడ్, సిఆర్పిఎఫ్ బలగాలు ఏరియా మినేషన్ లో  భాగంగా కూంబింగ్ చేసే సందర్భంలో మావోయిస్టులు వ్యూహాత్మక దాడులలో ఒకటిగా భావించే 10 బూబీ ట్రాప్ లను అమర్చారు. వీటిని కూంబింగ్ సందర్భంగా భద్రతా బలగాలు గుర్తించాయి. 
 
భూమిలో లో పది అడుగుల లోతు వరకు కందకాలను త‌వ్వి దానిలో వెదురు బొంగులను బాణాల మాదిరిగా  సూది మొనలా చెక్కి ఆకులు అలములతో కప్పారు. కూంబింగ్ కు వచ్చే భద్రత బలగాలని వాటిలో చిక్కుకుని వెదురు బొంగుల బాణాలు గుచ్చుకునేలా ఏర్పాటు చేశారు. మావోయిస్టులు వ్యూహాత్మక యుద్ధ తంత్రంలో భాగంగా భద్రతా బలగాల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసి వాటిలో చిక్కుకుని పోలీస్ బలగాలకు అపార నష్టం కలిగించే విధంగా ఏర్పాటు చేసినటు వంటి ఈ బూబీ ట్రాప్ లను  కూంబింగ్ నిర్వహిస్తున్న బలగాలు గుర్తించి ధ్వంసం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments