Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమ‌ల‌లో శ్రీవారికి నవనీత సేవ ప్రారంభం

Webdunia
సోమవారం, 30 ఆగస్టు 2021 (11:04 IST)
కృష్ణాష్టమి సందర్భంగా, తిరుమల శ్రీవారికి వినూత్నంగా నవనీత సేవ ప్రారంభిస్తున్నామని, టిటిడి బోర్డు చైర్మన్ వై వి సుబ్బారెడ్డి తెలిపారు. దేశ ప్రజలకు, టిటిడి తరఫున ఆయ‌న కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపారు.
 
శ్రీ కృష్ణాష్టమి సందర్భంగా, ఇవాళ ఉదయం టీటీడీ బోర్డు చైర్మన్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.  ఆలయం వెలుపల వై వి సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ, కృష్ణ భగవానుడుకి ఇష్టమైన నవనీత సేవను నేడు తిరుమల శ్రీవారికి ప్రారంభిస్తున్నామని చెప్పారు. ఇప్పటికే ఎన్నో కార్యక్రమాలు ప్రారంభించామని, తిరుమల, తిరుపతి గోశాలల్లో గోవుల నుండి పాలను సేకరించి, అభిషేకానికి ఉపయోగించడంతో పాటు, పాల నుండి వెన్న సేకరించి నవనీత్ సేవను ప్రారంభిస్తున్నామన్నారు.
 
గో ఆధారిత ఉత్పత్తులతో తయారు చేసే సాంప్రదాయ ఆహార విక్రయాలను, నిలిపివేస్తున్నట్లు తెలిపారు.. భక్తులకు ఉచిత దర్శనంపై కోవిడ్ నేపధ్యంలో సాధ్యాసాధ్యాలను పరిశీలించి నిర్ణయం తీసుకుంటామన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సునీల్ నారంగ్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments