Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమ‌ల‌లో శ్రీవారికి నవనీత సేవ ప్రారంభం

Webdunia
సోమవారం, 30 ఆగస్టు 2021 (11:04 IST)
కృష్ణాష్టమి సందర్భంగా, తిరుమల శ్రీవారికి వినూత్నంగా నవనీత సేవ ప్రారంభిస్తున్నామని, టిటిడి బోర్డు చైర్మన్ వై వి సుబ్బారెడ్డి తెలిపారు. దేశ ప్రజలకు, టిటిడి తరఫున ఆయ‌న కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపారు.
 
శ్రీ కృష్ణాష్టమి సందర్భంగా, ఇవాళ ఉదయం టీటీడీ బోర్డు చైర్మన్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.  ఆలయం వెలుపల వై వి సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ, కృష్ణ భగవానుడుకి ఇష్టమైన నవనీత సేవను నేడు తిరుమల శ్రీవారికి ప్రారంభిస్తున్నామని చెప్పారు. ఇప్పటికే ఎన్నో కార్యక్రమాలు ప్రారంభించామని, తిరుమల, తిరుపతి గోశాలల్లో గోవుల నుండి పాలను సేకరించి, అభిషేకానికి ఉపయోగించడంతో పాటు, పాల నుండి వెన్న సేకరించి నవనీత్ సేవను ప్రారంభిస్తున్నామన్నారు.
 
గో ఆధారిత ఉత్పత్తులతో తయారు చేసే సాంప్రదాయ ఆహార విక్రయాలను, నిలిపివేస్తున్నట్లు తెలిపారు.. భక్తులకు ఉచిత దర్శనంపై కోవిడ్ నేపధ్యంలో సాధ్యాసాధ్యాలను పరిశీలించి నిర్ణయం తీసుకుంటామన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తిరగబడరసామీ లో యాక్షన్, ఎమోషన్స్, ఎంటర్ టైన్మెంట్ చాలా కొత్తగా వుంటుంది : రాజ్ తరుణ్

శేఖర్ కమ్ముల 'కుబేర' నుంచి రష్మిక మందన్న ఫస్ట్ లుక్ రాబోతుంది

కొరియోగ్రాఫర్ నుంచి అధ్యక్షుడిగా ఎదిగిన జానీ మాస్టర్

20 కోట్ల బడ్జెట్ తో పీరియాడిక్ థ్రిల్లర్ గా హీరో కిరణ్ అబ్బవరం చిత్రం ?

విరాజి కథ విన్నప్పుడే గూస్ బంప్స్ వచ్చాయి : హీరో వరుణ్ సందేశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

పిల్లలకు నచ్చే మలాయ్ చికెన్ ఇంట్లోనే చేసేయవచ్చు.. ఇలా..?

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments