Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫీజు రీయింబర్స్‌మెంట్.. గవర్నర్ జోక్యం చేసుకోవాలి

Webdunia
గురువారం, 31 జులై 2014 (14:04 IST)
ఫీజు రీయింబర్స్‌మెంట్ సమస్యపై గవర్నర్ నరసింహన్ జోక్యం చేసుకోవాలని మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత డొక్కా మాణిక్య వరప్రసాద్ చెప్పారు. తెలంగాణ విద్యార్థులకు బోధనా రుసుము చెల్లించడానికి ప్రభుత్వం 'ఫాస్ట్' పథకంకు రూపకల్పన చేసిన నేపథ్యంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాట్లాడుకుని తెలంగాణలో చదివే ఏపీ విద్యార్థుల భారాన్ని పంచుకోవాలన్నారు. 
 
తెలంగాణ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ విషయంలో 1956 స్థానికత చేయడం సరికాదని డొక్కా వ్యాఖ్యానించారు. ఆర్థిక భారాన్ని తగ్గించుకోవాలనే కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకుని ఉంటారని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇద్దరు ముఖ్యమంత్రులు ఇరు రాష్ట్రాల మధ్య తలెత్తే సమస్యల పరిష్కారానికి చర్చల ద్వారా పరిష్కరించుకోవాలన్నారు. రెండు రాష్ట్రాల నేతలతో అఖిలపక్షం ఏర్పాటు చేసుకోవాలని మాణిక్య వరప్రసాద్ తెలిపారు.

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

Show comments