Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎయిర్ పోర్ట్ లో క‌లిసిన టీడీపీ బృందం; సాయంత్రం టైం ఇచ్చిన ఎస్సీ కమిషన్

Webdunia
మంగళవారం, 24 ఆగస్టు 2021 (11:53 IST)
గుంటూరులో నడిరోడ్డుపై దారుణ హత్యకు గురైన ఎస్సీ యువతి రమ్య ఘటనపై విచారణ జరపడానికి వచ్చిన జాతీయ ఎస్సీ కమిషన్‌ను తెదేపా బృందం కలిసింది. రమ్య హత్య విషయమై సీనియర్‌ నేతలు నక్కా ఆనంద్‌బాబు, వర్ల రామయ్య, శ్రావణ్‌కుమార్‌ కమిషన్‌ అధికారులను గ‌న్న‌వ‌రం ఎయిర్ పోర్ట్ లోనే కలిశారు.

ఈ ఘటనతో పాటు రాష్ట్రంలో దళితులపై జరిగిన దాడులను వారికి వివరించారు. ఈ ఘటనలపై సవివరంగా వింటామన్న కమిషన్‌ సాయంత్రం 5.30 గంటలకు తెదేపా నేతలకు అపాయింట్‌మెంట్ ఇచ్చింది. అనంతరం కమిషన్ బృందం గుంటూరు బయల్దేరింది.

అంతక ముందు విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న జాతీయ ఎస్సీ కమిషన్ బృందానికి పలువురు ప్రముఖులు స్వాగతం పలికారు. నూజివీడు ఆర్డీవో రాజ్యలక్ష్మి, గన్నవరం డీటీ శ్రీనివాసరావు, భాజపా ముఖ్య నాయకులు తదితరులు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajendra prasad: నేను సరదాగా మాట్లాడతాను. అర్థంకాకపోతే అది మీ ఖర్మ: రాజేంద్రప్రసాద్

ఎక్కడ ఆ లం- కొడుకు? నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ బూతు కిరీటి అవుతున్నారా?

నాన్నగారి సంవత్సరికం తర్వాత మా పెళ్లి : నారా రోహిత్

Khaleja: ఖలేజా రీ-రిలీజ్- మొదటి రోజే రూ.8కోట్లు.. ఆల్ టైమ్ రికార్డ్ నమోదు

NBK: బాలక్రిష్ణ పుట్టినరోజున అఖండ2 అప్ డేట్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments