Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీ మెట్రోరైల్‌లో మోడీ.. ఎంజాయ్ చేశానంటూ ట్వీట్స్...

Webdunia
శనివారం, 25 ఏప్రియల్ 2015 (13:53 IST)
ఢిల్లీ మెట్రో రైల్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రయాణం చేశారు. శనివారం ఉదయం ఆయన తన కాన్వాయ్ కార్లను, భద్రతా సిబ్బందిని పక్కనబెట్టి.. సాదాసీదాగా ప్రయాణించి అందర్నీ ఆశ్చర్యపరిచారు.
 
ద్వారకాలో నేషనల్ ఇంటిలిజెన్సీ అకాడమీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఒక ఫంక్షన్కు ఆయన మెట్రోలో తరలి వెళ్లారు. మెట్రో రైలు ప్రయాణాన్ని బాగా ఎంజాయ్ చేశానంటూ ఆయన ట్వీట్స్ చేశారు. ఎప్పుడూ సోషల్ నెట్ వర్కింట్ సైట్లలో కామెంట్లు, పోస్టులతో అభిమానులు, కార్యకర్తలతో టచ్లో ఉండే ప్రధాని స్వయంగా ఆయనే ఈ విషయాన్ని ట్టిట్టర్లో పోస్ట్ చేశారు. 
 
మైట్రో‌లో ప్రయాణం చేయాల్సిందిగా మెట్రో రైల్ మాజీ చీఫ్ ఇ.శ్రీధరన్ చాలాసార్లు కోరారనీ, ఆ అవకాశం ఇపుడు వచ్చిందంటూ ట్విట్ చేశారు.   
 
ధౌలాకౌన్ నుండి ద్వారకా వరకు ప్రయాణం చేసిన మోడీ... ఢిల్లీ మెట్రో మ్యాన్గా పేరుగాంచిన శ్రీధరన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కాగా ఢిల్లీలో మోడీ రాకపోకల సందర్భంగా ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారని ఆయన  భద్రతా వర్గాలు తెలిపాయి. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments