Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎవరీ మోహన్ బాబు.. ఎవరీ జయసుధ.. ఎవరీ అలీ..? చంద్రబాబు

Webdunia
గురువారం, 4 ఏప్రియల్ 2019 (12:22 IST)
వైకాపాలో చేరిన సినిమా తారలపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఎవరీ మోహన్ బాబు, ఎవరీ జయసుధ.. ఎవరీ అలీ.. ఈ మనుషులంతా ఎవరు? అంటూ ప్రశ్నించారు. హైదరాబాద్‌లో ఉన్నారు మీరు అక్కడ ఉండండి. కేసీఆర్‌కి ఊడిగం చేస్తున్నారు చేసుకోండి. ఇక్కడకు వచ్చి మీ పెత్తనం ఏంటి? అంటూ ఫైర్ అయ్యారు.  
 
"ఏపీ కష్టకాలంలో వున్నప్పుడు స్పందించని మీరు.. ఇప్పుడు వైకాపాకు సపోర్ట్ చేస్తారా..? తిత్లీ, హుద్‌హుద్ తుఫాన్లకు వచ్చారా మీరు. కరువు ఉంటే ఏనాడైనా వచ్చారా? జనం నీరు లేక అల్లాడిపోతుంటే నేను నీళ్లు తీసుకువచ్చా. ఈ రోజు మేం కష్టపడి నిలదొక్కుకోవడానికి ప్రయత్నిస్తుంటే మీరొచ్చి పెత్తనం చేస్తారా? ఖబడ్దార్ జాగ్రత్తగా ఉండండి. 
 
మీవల్ల అయితే పనిచేయండి. కావాలంటే కేసీఆర్‌కి ఊడిగం చేసుకోండి. బాంచన్.. నీ కాళ్లు మొక్కుతా అని ఆ నీళ్లు నెత్తిపై జల్లుకోండి. మీ ఆటలు నా దగ్గర మీ ఆటలు సాగవు అని హెచ్చరిస్తున్నా'' అంటూ వైసీపీలో చేరిన సినీతారలకు బాబు హెచ్చరికలు జారీ చేశారు. ఎన్నికలు వచ్చే సరికి ఏపీకి చాలా వలస పక్షులు హైదరాబాద్ నుంచి వచ్చాయని చంద్రబాబు ఎద్దేవా చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pavitra Lokesh: నరేష్- పవిత్రకు స్వీట్లు ఇచ్చిన మహిళ.. పవిత్రకు ఆ ఇద్దరంటే చాలా ఇష్టమట

Trisha: థగ్ లైఫ్ నుండి త్రిష పాడిన షుగర్ బేబీ సాంగ్ విడుదల

ఒక బృందావనం ఫీల్‌గుడ్‌ అనుభూతి కలుగుతుంది: హీరో నారా రోహిత్‌

మోహన్ లాల్ పుట్టినరోజు సందర్భంగా కన్నప్ప స్పెషల్ గ్లింప్స్

Akanksha : షూటింగ్ చేస్తున్నప్పుడు నా తండ్రి గుర్తుకు వచ్చారు : హీరోయిన్ ఆకాంక్ష సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments