Webdunia - Bharat's app for daily news and videos

Install App

దుఃఖ సమయంలో అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు : నారా రోహిత్

ఠాగూర్
సోమవారం, 18 నవంబరు 2024 (13:59 IST)
తమ ఇంట్లో జరిగిన విషాదకర ఘటన తర్వాత దుఃఖసాగరంలో మునిగిపోయిన తమ కుటుంబానికి అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ హీరో నారా రోహిత్ ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యంగా, ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత, తమ సొంత పెదనాన్న చంద్రబాబు నాయుడుతో పాటు.. అన్న నారా లోకేశ్, సన్నిహితులను ఉద్దేశించి నారా రోహిత్ తాజాగా పోస్ట్ పెట్టారు. 
 
తన తండ్రి నారా రామ్మూర్తి నాయుడు మృతితో తమ కుటుంబం విషాదంలో మునిగిపోయిన వేళ తమకు అండగా నిలిచిన వారందరికీ ఆయన ధన్యవాదాలు చెప్పారు. క్లిష్ట సమయంలో పెదనాన్న, పెద్దమ్మ ఎంతో సపోర్ట్ చేశారని అన్నారు. తండ్రి మరణంతో కుటుంబం దిగ్భ్రాంతికి గురైన వేళ మీ విలువైన మాటలు మాలో ఎంతో ధైర్యాన్ని నింపాయి.
 
ఈ సమయంలో మాకు అండగా నిలిచినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా అడుగడుగునా మాకు అండగా నిలబడిన పెదనాన్న, పెద్దమ్మ, లోకేశ్ అన్న, బ్రాహ్మణి వదినకు కృతజ్ఞతలు అని రోహిత్ పోస్టులో పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రూ.21 కోట్లు వడ్డీతో చెల్లించండి.. విశాల్‌కు హైకోర్టు ఆదేశం

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

భైరవం చిత్రం నిర్మాతకు నష్టం - హీరోలకు అంతేనా ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments