Webdunia - Bharat's app for daily news and videos

Install App

వారెవ్వా.. రాజన్న రాజ్యంలో ఎమ్మెల్యేల దుస్థితి ఇదీ.. లోకేశ్ ట్వీట్

Webdunia
మంగళవారం, 23 జులై 2019 (14:22 IST)
వారెవ్వా.. రాజన్న రాజ్యంలో ఎమ్మెల్యేల దుస్థితి అత్యంత హీనంగా ఉందంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్వీట్ చేశారు. ఏపీ శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా, మంగళవారం ముగ్గురు టీడీపీ సభ్యులను సస్పెండ్ చేశారు. ఆ తర్వాత వారంతా బయటకు వెళ్లకపోవడంతో మార్షల్స్‌తో బలవంతంగా బయటకు పంపించారు. 
 
దీనిపై నారా లోకేశ్ ట్వీట్ చేశారు. సస్పెన్షన్‌కు గురైన ఎమ్మెల్యేలను బయటకు తరలిస్తున్న ఫోటోలను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన లోకేశ్.. దానికింద ట్వీట్ చేశారు. "వారెవ్వా... ప్రజల పక్షాన నిలిస్తే..  రాజన్న రాజ్యంలో నాయకుల పరిస్థితి ఇదీ..!" అంటూ కామెంట్స్ చేశారు. 
 
కాగా, సభా కార్యక్రమాలకు నిత్యమూ అడ్డుపడుతున్నారన్న కారణంతో ఎమ్మెల్యేలు అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు, బుచ్చెయ్య చౌదరిలను ఈ బడ్జెట్ సమావేశాలు ముగిసేంత వరకూ సస్పెండ్ చేయాలని శాసనసభ వ్యవహారాల మంత్రి తీర్మానాన్ని ప్రవేశపెట్టగా, సభ దాన్ని ఆమోదించిన సంగతి తెలిసిందే. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vijayashanti: అర్జున్ S/O వైజయంతి తర్వాత విజయశాంతి సినిమాలు చేయదా?

Anasuya Bharadwaj: అరి చిత్రానికి కష్టాలు- రిలీజ్‌ ను ఆపుతుంది ఎవరు?

Tamannaah : ముంబైలో తమన్నా భాటియా ఓదెల 2 ట్రైలర్ లాంచ్ కాబోతోంది

నా ఎక్స్ ఖాతా హ్యాక్ రికవరీ అయింది... : శ్రేయా ఘోషల్ (Video)

హీరోయిన్ శ్రీలీలకు చేదుఅనుభవం - చేయిపట్టుకుని లాగిన అకతాయిలు (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments