Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రా మోడీ కోసం సీబీఐ కాస్తా బీబిఐగా మారింది : లోకేష్ ట్వీట్

Webdunia
శుక్రవారం, 4 జనవరి 2019 (17:08 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు. ఆంధ్రా మోడీ (వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి) కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సీబీఐను కాస్త బీజేపీ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్‌ (బీబీఐ)గా మార్చేసిందని చెప్పారు. 
 
ఇదే అంశంపై ఆయన తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ చేశారు. దేశంలోనే అత్యున్నత దర్యాప్తు సంస్థగా ఉన్న సీబీఐను ప్రధాని మోడీ సర్కారు పూర్తిగా నీరుగార్చిందన్నారు. ముఖ్యంగా, ఆంధ్రా మోడీగా ఉన్న వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి కోసం సీబీఐని కాస్త బీబీఐ (బీజేపీ బ్యూరో ఇన్వెస్టిగేషన్)గా మార్చేశారని చెప్పారు. వేల కోట్ల రూపాయల మేరకు ప్రజాధనాన్ని దోచుకున్న జగన్‌కు విముక్తి కల్పించాలన్న నిర్ణయంతోనే ప్రధాని మోడీ సీబీఐను నీరుగార్చారని ఆరోపించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments