ఆంధ్రా మోడీ కోసం సీబీఐ కాస్తా బీబిఐగా మారింది : లోకేష్ ట్వీట్

Webdunia
శుక్రవారం, 4 జనవరి 2019 (17:08 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు. ఆంధ్రా మోడీ (వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి) కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సీబీఐను కాస్త బీజేపీ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్‌ (బీబీఐ)గా మార్చేసిందని చెప్పారు. 
 
ఇదే అంశంపై ఆయన తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ చేశారు. దేశంలోనే అత్యున్నత దర్యాప్తు సంస్థగా ఉన్న సీబీఐను ప్రధాని మోడీ సర్కారు పూర్తిగా నీరుగార్చిందన్నారు. ముఖ్యంగా, ఆంధ్రా మోడీగా ఉన్న వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి కోసం సీబీఐని కాస్త బీబీఐ (బీజేపీ బ్యూరో ఇన్వెస్టిగేషన్)గా మార్చేశారని చెప్పారు. వేల కోట్ల రూపాయల మేరకు ప్రజాధనాన్ని దోచుకున్న జగన్‌కు విముక్తి కల్పించాలన్న నిర్ణయంతోనే ప్రధాని మోడీ సీబీఐను నీరుగార్చారని ఆరోపించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: గోండ్ తెగల బ్యాక్ డ్రాప్ లో రష్మిక మందన్న.. మైసా

Dil Raju: రామానాయుడు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి ని స్ఫూర్తిగా తీసుకున్నా : దిల్ రాజు

Sharva : మోటార్ సైకిల్ రేసర్ గా శర్వా.. బైకర్ చిత్రం ఫస్ట్ లుక్

Chiranjeevi: సైకిళ్లపై స్కూల్ పిల్లలుతో సవారీ చేస్తూ మన శంకరవర ప్రసాద్ గారు

భవిష్యత్‌లో సన్యాసం స్వీకరిస్తా : పవన్ కళ్యాణ్ మాజీ సతీమణి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments