Nara Lokesh: కొత్త ఉపాధ్యాయులు అంకితభావంతో విధులను నిర్వర్తించాలి: నారా లోకేష్

సెల్వి
సోమవారం, 13 అక్టోబరు 2025 (18:41 IST)
ఏపీలో అనేక అడ్డంకులు, వ్యతిరేకతలు ఎదురైనప్పటికీ మెగా డీఎస్సీ నియామకాలను నిర్వహిస్తామని ఇచ్చిన హామీని కూటమి ప్రభుత్వం నెరవేర్చిందని మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. ఈ చర్యల ద్వారా వేలాది మంది ఉద్యోగ ఆశావహుల కలలను ప్రభుత్వం సాకారం చేసిందని నారా లోకేష్ తెలిపారు.
 
రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల్లో చేరనున్న 16,000 మంది కొత్తగా నియమితులైన ఉపాధ్యాయులను నారా లోకేష్ అభినందించారు. లక్షలాది మంది విద్యార్థులను బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దడంలో వారు కీలక పాత్ర పోషిస్తారని పేర్కొన్నారు. 
 
కొత్త ఉపాధ్యాయులు అంకితభావంతో తమ విధులను నిర్వర్తించాలని.. విద్యార్థుల వృద్ధిని పెంపొందించాలని నారా లోకేష్ అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుసు కదా ఒక రాడికల్ సినిమా అవుతుంది : సిద్ధు జొన్నలగడ్డ

Sundeep Kishan: సూపర్ సుబ్బు సిరీస్.. సెక్స్ ఎడ్యుకేషన్ ... సందీప్ కిషన్

Mamita Baiju: అందుకే డ్యూడ్‌.. నాకు ఒకేసారి సవాలుగా, ఉత్సాహంగా వుంది : మమిత బైజు

K-Ramp: దీపావళికి అన్ని హిట్ కావాలి. K-ర్యాంప్ పెద్ద హిట్ కావాలి : డైరెక్టర్ జైన్స్ నాని

Siddu jonnalgadda: యూత్ సినిమాలంటే.. ఎలా వుండాలో.. తెలుసు కదా. చెబుతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హృద్రోగుల్లో అత్యధిక శాతం 50 ఏళ్ల లోపువారే: టాటా ఏఐజీ సర్వేలో వెల్లడి

సూపర్ ఫుడ్ క్వినోవా తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఆయుర్వేదం ప్రకారం నిలబడి మంచినీళ్లు తాగితే ఏమవుతుందో తెలుసా?

సుఖసంతోషాలకు పంచసూత్రాలు, ఏంటవి?

బొప్పాయి పండును తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments