Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతి మహానాడులో నారాలోకేష్‌ రక్తదానం

Webdunia
శనివారం, 28 మే 2016 (15:49 IST)
తిరుపతి మహానాడులో తెలుగుదేశంపార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు నారాలోకేష్‌ రక్తదానం చేశారు. మహానాడు ప్రాంగణలో ఎన్‌టిఆర్‌ ట్రస్టు పేరుతో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. రక్తదాన శిబిరంకు వచ్చిన నారాలోకేష్‌ ముందుగా నందమూరి తారకరామారావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అలాగే రక్తదానం చేస్తున్న తెదేపా కార్యకర్తలు, నాయకులను అభినందించి వారికి సర్టిఫికెట్లను అందజేశారు. 
 
ఆ తర్వాత తాను కూడా రక్తదానం చేశారు. దీంతో తెదేపా శ్రేణుల్లో కొత్త ఉత్సాహం వచ్చింది. నారాలోకేష్‌ రక్తదానం చేయకముందు ఖాళీగా ఉన్న శిబిరం లోకేష్‌ రక్తదానం చేసిన వెంటనే కార్యకర్తలతో నిండిపోయింది. పోటీలు పడి మరీ నాయకులు, కార్యకర్తలు రక్తదానం చేశారు. 

బంగారు దుస్తులతో ఆధునిక రావణుడిగా కేజీఎఫ్ హీరో

సినిమాలోకి రావాలనే యువకుల కథతో ఓసి చిత్రం సిద్ధం

సుధీర్ బాబు నటించిన పీరియాడికల్ ఫిల్మ్.హరోం హర విడుదల వాయిదా

టాలీవుడ్ మారాలంటున్న కాజల్ అగర్వాల్ !

పుష్ప.. పుష్ప.. సాంగ్ లో నటించింది మీనానేనా?

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

కుర్చీలో కూర్చొని అదేపనిగా కాళ్లూపుతున్నారా?

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

తర్వాతి కథనం
Show comments