Webdunia - Bharat's app for daily news and videos

Install App

హెరిటేజ్ ఫుడ్స్ కంటే రాజకీయాలు... : పాలిటిక్స్‌ ఎంట్రీపై నారా బ్రాహ్మణి కామెంట్స్

తాను రాజకీయాల్లోకి ప్రవేశించనున్నట్టు వస్తున్న వార్తలపై ఏపీ ఐటీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు. హెరిటేజ్ ఫుడ్స్ 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా హైదరాబాద్‌లోని

Webdunia
సోమవారం, 24 ఏప్రియల్ 2017 (15:56 IST)
తాను రాజకీయాల్లోకి ప్రవేశించనున్నట్టు వస్తున్న వార్తలపై ఏపీ ఐటీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు. హెరిటేజ్ ఫుడ్స్ 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా హైదరాబాద్‌లోని ఓ నక్షత్ర హోటల్‌లో నిర్వహించిన హెరిటేజ్ రీబ్రాండ్ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. 
 
ఈ సందర్భంగా బ్రాహ్మణి ఆమె మాట్లాడుతూ.. రాజకీయాలంటే తనకు ఏ మాత్రం ఆసక్తి లేదని తేల్చిపారేశారు. ప్రస్తుతం తనకున్న లక్ష్యమల్లా హేరిటేజ్ గ్రూప్స్‌ను అభివృద్ధి దిశగా నడిపించడమేనని స్పష్టం చేశారు. 2022 నాటికి హేరిటేజ్ ఫుడ్స్ ఆదాయాన్ని రూ.6 వేల కోట్లు చేయడమే తన ముందున్న ఏకైక లక్ష్యమని ఆ సంస్థక ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ హోదాలో ఆమె చెప్పారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika : రష్మిక మందన్న పాన్ ఇండియా మూవీ మైసా ఫియర్స్ లుక్

Love Jatara: అంకిత్ కొయ్య, మానస చౌదరి జంటగా లవ్ జాతర

కన్నప్ప మూవీ రివ్యూ- కథ మారింది-కల్పితం: నేటి జనరేషన్ నిజం అని నమ్మే ప్రమాదం వుంది!

బిగ్ బాస్ సీజన్ 9- కాంట్రవర్సీలు ఖాయం.. హోస్టుగా నాగార్జునే ఖరారు

మత్తుకు అలవాటుపడిన నటీనటులను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి : దిల్ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments