Webdunia - Bharat's app for daily news and videos

Install App

హెరిటేజ్ ఫుడ్స్ కంటే రాజకీయాలు... : పాలిటిక్స్‌ ఎంట్రీపై నారా బ్రాహ్మణి కామెంట్స్

తాను రాజకీయాల్లోకి ప్రవేశించనున్నట్టు వస్తున్న వార్తలపై ఏపీ ఐటీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు. హెరిటేజ్ ఫుడ్స్ 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా హైదరాబాద్‌లోని

Webdunia
సోమవారం, 24 ఏప్రియల్ 2017 (15:56 IST)
తాను రాజకీయాల్లోకి ప్రవేశించనున్నట్టు వస్తున్న వార్తలపై ఏపీ ఐటీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు. హెరిటేజ్ ఫుడ్స్ 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా హైదరాబాద్‌లోని ఓ నక్షత్ర హోటల్‌లో నిర్వహించిన హెరిటేజ్ రీబ్రాండ్ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. 
 
ఈ సందర్భంగా బ్రాహ్మణి ఆమె మాట్లాడుతూ.. రాజకీయాలంటే తనకు ఏ మాత్రం ఆసక్తి లేదని తేల్చిపారేశారు. ప్రస్తుతం తనకున్న లక్ష్యమల్లా హేరిటేజ్ గ్రూప్స్‌ను అభివృద్ధి దిశగా నడిపించడమేనని స్పష్టం చేశారు. 2022 నాటికి హేరిటేజ్ ఫుడ్స్ ఆదాయాన్ని రూ.6 వేల కోట్లు చేయడమే తన ముందున్న ఏకైక లక్ష్యమని ఆ సంస్థక ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ హోదాలో ఆమె చెప్పారు. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments