Webdunia - Bharat's app for daily news and videos

Install App

హెరిటేజ్ ఫుడ్స్ కంటే రాజకీయాలు... : పాలిటిక్స్‌ ఎంట్రీపై నారా బ్రాహ్మణి కామెంట్స్

తాను రాజకీయాల్లోకి ప్రవేశించనున్నట్టు వస్తున్న వార్తలపై ఏపీ ఐటీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు. హెరిటేజ్ ఫుడ్స్ 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా హైదరాబాద్‌లోని

Webdunia
సోమవారం, 24 ఏప్రియల్ 2017 (15:56 IST)
తాను రాజకీయాల్లోకి ప్రవేశించనున్నట్టు వస్తున్న వార్తలపై ఏపీ ఐటీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు. హెరిటేజ్ ఫుడ్స్ 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా హైదరాబాద్‌లోని ఓ నక్షత్ర హోటల్‌లో నిర్వహించిన హెరిటేజ్ రీబ్రాండ్ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. 
 
ఈ సందర్భంగా బ్రాహ్మణి ఆమె మాట్లాడుతూ.. రాజకీయాలంటే తనకు ఏ మాత్రం ఆసక్తి లేదని తేల్చిపారేశారు. ప్రస్తుతం తనకున్న లక్ష్యమల్లా హేరిటేజ్ గ్రూప్స్‌ను అభివృద్ధి దిశగా నడిపించడమేనని స్పష్టం చేశారు. 2022 నాటికి హేరిటేజ్ ఫుడ్స్ ఆదాయాన్ని రూ.6 వేల కోట్లు చేయడమే తన ముందున్న ఏకైక లక్ష్యమని ఆ సంస్థక ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ హోదాలో ఆమె చెప్పారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హాసం రాజా ఆపాతమధురం -2 పుస్తకావిష్కరణ

విశ్వక్సేన్, లైలా సెకండ్ సింగిల్ ఇచ్చుకుందాం బేబీ రాబోతుంది

పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో సత్యరాజ్, ఉదయ భాను చిత్రం బార్భరిక్

ఒక పథకం ప్రకారం..లో విలన్ ఎవరో చెబితే 10 వేలు ఇస్తాం - సాయిరాం శంకర్

Dil Raju కార్యాలయాల్లో ఐటీ దాడుల్లోనూ అధికారులు తగ్గేదేలే, రహస్యమేమిటి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రతిరోజూ బాదం తినడం వల్ల కలిగే 8 ఆరోగ్య ప్రయోజనాలు

Golden Milk: గోల్డెన్ మిల్క్ హెల్త్ బెనిఫిట్స్

అంజీర్ పండ్లు అద్భుత ప్రయోజనాలు

కర్నూలుకు అత్యున్నత ప్రమాణాలతో కూడిన ఫెర్టిలిటీ కేర్‌ను తీసుకువచ్చిన ఫెర్టీ9

భారతదేశంలో డిజిటల్ హెల్త్ అండ్ ప్రెసిషన్ మెడిసిన్ సెంటర్‌: లీసెస్టర్ విశ్వవిద్యాలయంతో అపోలో భాగస్వామ్యం

తర్వాతి కథనం
Show comments