Webdunia - Bharat's app for daily news and videos

Install App

హిమాలయ లెహ్ సెక్టార్‌లో నారా బ్రాహ్మణి బైక్ రైడింగ్

Webdunia
శుక్రవారం, 2 డిశెంబరు 2022 (14:38 IST)
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సతీమణి నారా బ్రాహ్మణి హిమాలయ పర్వత శ్రేణుల్లో బైక్ రైడింగ్ చేస్తూ కెమెరా కంటికి చిక్కారు. దీనికి సంబంధించిన ఫోటోలు ఇపుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. జావా యెజ్డీ మోటార్ సైకిల్స్ సంస్థ చేపట్టిన రైడ్ ట్రిప్‌లో బ్రాహ్మణి కూడా పాల్గొన్నారు. 
 
ఈ మోటార్ బైక్‌లను తయారు చేసే సంస్థ ఎంతో ఉత్సాహవంతులైన బైకర్లను ఒక జట్టుగా ఎంపకి చేసి అడ్వెంచర్ డ్రైవ్‌ను నిర్వహించింది. తాజాగా ఈ అడ్వెంచర్ రైడ్ లడఖ్ నుంచి లేహ్ సెక్టార్ వరకు సాగింది. ఇందులో బ్రాహ్మణి కూడా పాల్గొన్నారు. 
 
కాగా, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కోడలిగానే కాకుండా అన్నింటికి మించి మహిళా వ్యాపారవేత్తగా ఆమె ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు. పైగా ఈమె మంచి బైకర్ కూడా బైక్ రైడింగ్‌ దృశ్యాలతో కూడిన వీడియోను జావా యెజ్డీ మోటార్ సైకిల్ సంస్థ షేర్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అభిమానులకు సర్‌ప్రైజ్‌లు ఇవ్వనున్న 'హరిహర వీరమల్లు'

Naga Chaitanya : ప్రియదర్శి, ఆనంది ల ప్రేమంటే లవ్లీ ఫస్ట్ లుక్

Kiran Abbavaram: K-ర్యాంప్ నుంచి గ్లింప్స్ రిలీజ్, రిలీజ్ డేట్ ప్రకటన

రొటీన్ కు భిన్నంగా పోలీస్ వారి హెచ్చరిక వుంటుంది : దర్శకుడు బాబ్జీ

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments