Webdunia - Bharat's app for daily news and videos

Install App

హిమాలయ లెహ్ సెక్టార్‌లో నారా బ్రాహ్మణి బైక్ రైడింగ్

Webdunia
శుక్రవారం, 2 డిశెంబరు 2022 (14:38 IST)
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సతీమణి నారా బ్రాహ్మణి హిమాలయ పర్వత శ్రేణుల్లో బైక్ రైడింగ్ చేస్తూ కెమెరా కంటికి చిక్కారు. దీనికి సంబంధించిన ఫోటోలు ఇపుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. జావా యెజ్డీ మోటార్ సైకిల్స్ సంస్థ చేపట్టిన రైడ్ ట్రిప్‌లో బ్రాహ్మణి కూడా పాల్గొన్నారు. 
 
ఈ మోటార్ బైక్‌లను తయారు చేసే సంస్థ ఎంతో ఉత్సాహవంతులైన బైకర్లను ఒక జట్టుగా ఎంపకి చేసి అడ్వెంచర్ డ్రైవ్‌ను నిర్వహించింది. తాజాగా ఈ అడ్వెంచర్ రైడ్ లడఖ్ నుంచి లేహ్ సెక్టార్ వరకు సాగింది. ఇందులో బ్రాహ్మణి కూడా పాల్గొన్నారు. 
 
కాగా, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కోడలిగానే కాకుండా అన్నింటికి మించి మహిళా వ్యాపారవేత్తగా ఆమె ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు. పైగా ఈమె మంచి బైకర్ కూడా బైక్ రైడింగ్‌ దృశ్యాలతో కూడిన వీడియోను జావా యెజ్డీ మోటార్ సైకిల్ సంస్థ షేర్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chandrabose: చంద్రబోస్ పాట రక్తికట్టించారు, నా కళ్ళు చమర్చాయి : ఆర్.నారాయణమూర్తి

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి సత్యం మాట్లాడారు : ఆర్. నారాయణ మూర్తి

OG: హంగ్రీ చీటా పాటపాడిన సింగర్ ఆర్.ఆర్ ధృవన్ కు పవన్ అభినందనలు

Kiran: మళ్లీశ్వరి, వెంకీ, రెడీ చిత్రాల్లా K-ర్యాంప్ చిత్రాన్ని చూడాలని అనుకుంటారు

Varalakshmi : వరలక్ష్మి శరత్ కుమార్ నిర్మాతగా దోస డైరీస్ బేనర్ లో సరస్వతి చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థాంక్స్-ఎ-డాట్ కార్యక్రమంతో రొమ్ము క్యాన్సర్ పట్ల ఎస్‌బిఐ లైఫ్, బిసిసిఐ అవగాహన

టైప్ 1 మధుమేహం: బియాండ్ టైప్ 1 అవగాహన కార్యక్రమం

అధిక ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్‌కు చికిత్స చేయడం మెరుగైన గుండె ఆరోగ్యానికి దశల వారీ మార్గదర్శి

Alarm: మహిళలూ.. అలారం మోత అంత మంచిది కాదండోయ్.. గుండెకు, మెదడుకు..?

కిడ్నీలను పాడు చేసే పదార్థాలు

తర్వాతి కథనం
Show comments