Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైజాగ్ టీడీపీ మహానాడుకు నందమూరి ఫ్యామిలీ దూరం...

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవాలు విశాఖ సముద్రతీరంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ వేడుకలకు నందమూరి కుటుంబ సభ్యులెవ్వరూ హాజరుకాలేదు. దీనిపై మహానాడుకు వచ్చిన టీడీపీ కార్యకర్తల్లో ఆసక్తికర చర్చ

Webdunia
ఆదివారం, 28 మే 2017 (13:29 IST)
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవాలు విశాఖ సముద్రతీరంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ వేడుకలకు నందమూరి కుటుంబ సభ్యులెవ్వరూ హాజరుకాలేదు. దీనిపై మహానాడుకు వచ్చిన టీడీపీ కార్యకర్తల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ముఖ్యంగా పార్టీలో పోలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్న నందమూరి హరికృష్ణ కూడా మహానాడుకు దూరంగా ఉన్నారు. 
 
అలాగే, మహానాడు వేదికపై ఆహ్వానితుల జాబితాలో హరికృష్ణ పేరు ఉన్నప్పటికీ, ఆయన రాకపోవడం గమనార్హం. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ కూడా ఎక్కడా కనిపించలేదు. గతంలో మహానాడు జరిగినప్పుడు కల్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్, తారకరత్న తదితరులు వచ్చి సందడి చేసిన సందర్భాలున్నాయి. ఇక ఈ సంవత్సరం తొలి రోజున వీరెవరూ కనిపించలేదు. రెండో రోజున కూడా ఎవరూ రాలేదు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: నేను సక్సెస్ లో కాదు ఫ్లాప్ లో పెరిగా, ఈ గుండె మీకోసం కొట్టుకుంటుంది : పవన్ కళ్యాణ్

Samantha: శుభంలో చిన్న రోలే.. కానీ నందిని రెడ్డి డైరక్షన్‌లో సమంత నటిస్తుందా?

Atharva: మై బేబీ సినిమా రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది

Varun tej: వరుణ్ తేజ్ 15వ చిత్రానికి థమన్ మ్యూజిక్ సిట్టింగ్

పెద్ద హీరోలతో నో యూజ్... చిన్న హీరోలతో నటిస్తేనే మంచి పేరు : నిత్యా మీనన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments