Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏయ్ పోలీస్.. ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా... ఖాకీలతో బాలకృష్ణ వాగ్వాదం?

Webdunia
బుధవారం, 27 మే 2015 (14:25 IST)
హైదరాబాద్, గండిపేటలో బుధవారం ప్రారంభమైన తెలుగుదేశం పార్టీ మహానాడులో పోలీసులతో సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ వాగ్వాదానికి దిగారు. కారును వీఐపీ పార్కింగ్ వద్ద నిలిపేసి మహానాడు ప్రాంగణానికి నడిచి వెళ్లాలని పోలీసులు చేసిన సూచనను ఆయన తోసిపుచ్చి.. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. 
 
ఎవరితో ఏం మాట్లాడుతున్నావో తెలుసా అంటూ గద్దెంచినట్టు అక్కడున్న ఓ పోలీసు అధికారిని బాలకృష్ణ మాట్లాడినట్టు సమాచారం. ఆ తర్వాత పోలీసుల మాటలను ఏమాత్రం లక్ష్యపెట్టక మహానాడు మెయిన్ గేటు వరకూ కారులో వెళ్లారు. 
 
అనంతరం ఆయన మాట్లాడుతూ, అభిమానులు, కార్యకర్తల సంఖ్య అధికంగా ఉండటం, తనకు రక్షణగా ఎక్కువ మంది లేకపోవడంతోనే కారును మెయిన్ గేటు వరకూ తీసుకెళ్తున్నట్టు పోలీసులకు చెప్పానే తప్ప ఎవరినీ తిట్టలేదని అన్నారు.

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

Show comments