Webdunia - Bharat's app for daily news and videos

Install App

తుమ్మలపై నామా కామెంట్: బాబు వచ్చాక జాబులు గోవిందా!

Webdunia
బుధవారం, 27 ఆగస్టు 2014 (15:43 IST)
టీడీపీ సీనియర్ నేత తుమ్మల నాగేశ్వర రావు పార్టీ మారుతున్నట్లుగా ఫ్లెక్సీలు ఏర్పాటైన నేపథ్యంలో ఖమ్మం జిల్లా టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ నామా నాగేశ్వర రావు బుధవారం స్పందించారు. ఖమ్మం జిల్లాలో టీడీపీ బలంగా ఉందని చెప్పారు.
 
జిల్లాలో టీడీపీ పెట్టినప్పటి నుండి పార్టీ బలంగా ఉందని, సాధారణ ఎన్నికలు మినహా అన్ని ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించిందన్నారు. టీడీపీ ఖమ్మం నగర నాయకులు మాట్లాడుతూ.. తుమ్మలకు పార్టీ ఎన్నో ఇచ్చిందని, ప్రస్తుతం పార్టీని వీడి వెళ్లడం సరికాదన్నారు.
 
మరోవైపు కృష్ణా జిల్లాలోని నందిగామ ఉప ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థిగా బి బాబురావును పోటీలో నిలబెడుతున్నట్లు కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ బుధవారం చెప్పారు. ప్రజల తరఫున ప్రభుత్వం పైన పోరాటం చేసేందుకే తమ పార్టీ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తుందన్నారు. బాబు వస్తే జాబు వస్తుందన్నారని కానీ, బాబు వచ్చిన తర్వాత జాబులు పోయాయని ఎద్దేవా చేశారు.

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

Show comments