Webdunia - Bharat's app for daily news and videos

Install App

కిరణ్ కుమార్ రెడ్డి రీ ఎంట్రీ: బీజేపీలో చేరనున్న కేకేఆర్!

Webdunia
సోమవారం, 22 సెప్టెంబరు 2014 (12:32 IST)
సమైక్యాంధ్ర మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి మళ్లీ రాజకీయాల్లో రెండో ఇన్నింగ్స్ ఆరంభించనున్నారు. మళ్లీ క్రియాశీల రాజకీయాల్లోకి అడుగుపెట్టాలని మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి భావిస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో, ఆయన భారతీయ జనతా పార్టీలో చేరడానికి సుముఖంగానే ఉన్నారని సమాచారం. అయితే, ఆ పార్టీలోకి వెళ్లడానికి ఆయన ఒక షరతు పెడుతున్నారు. బీజేపీ కేంద్ర నాయకత్వం నుంచి తనకు ఆహ్వానం అందాలని, ఆ తర్వాత తనకు పార్టీలో గౌరవప్రదమైన స్థానం ఇవ్వాలని ఆయన ఆశిస్తున్నారు.
 
ఇటీవలే, అమెరికాలో కొంతకాలం పాటు విశ్రాంతి తీసుకుని కిరణ్ హైదరాబాద్‌కు తిరిగి వచ్చారు. ప్రస్తుతం ఆయన విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వచ్చిన ఆర్థిక, రాజకీయ, సామాజిక పరిణామాలను అధ్యయనం చేస్తోన్నట్టు సమాచారం.

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

Show comments