ఘ‌నంగా నాగుల చ‌వితి... మోపిదేవిలో పుట్ట‌లో పాలుపోసి...

Webdunia
సోమవారం, 8 నవంబరు 2021 (10:32 IST)
దీపావ‌ళి అనంత‌రం వ‌చ్చే నాగుల చ‌వితిని అంతా సంద‌డిగా నిర్వ‌హిస్తున్నారు. తెల్ల‌వారుజాము నుంచే పుట్ట‌లో పాలు పోసి పూజ‌లు చేసేందుకు భ‌క్తులు క్యూక‌డుతున్నారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం మోపిదేవిలో వేంచేసిన శ్రీ వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానంలో అంగరంగ వైభవంగా నాగుల చవితి వేడుకలు నిర్వ‌హిస్తున్నారు.
 
 
తెల్లవారుజామున మూడు గంటల నుంచి దేవస్థానానికి భ‌క్తులు పోటెత్తారు. స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. అవనిగడ్డ శాసనసభ్యులు సింహాద్రి రమేష్ బాబు, వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ నాగిరెడ్డి మోపిదేవిని సంద‌ర్శించుకుని స్వామివారికి పూజ‌లు చేశారు. బారులు తీరుతున్న భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసిన ఆలయ ఈవో  లీలా కుమార్, ఎక్క‌డా ఇబ్బందులు క‌ల‌గ‌కుండా చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అవనిగడ్డ డిఎస్పీ మహబూబ్ బాషా ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చీరకట్టులో నభా నటేశ్ దీపావళి వేడుకలు

చిరంజీవి నివాసంలో మెగా దీపావళి వేడుకలు.. అతిథిలు వీరే

పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్ నటి పరణీతి చోప్రా

అవార్డులను చెత్త బుట్టలో పడేస్తా : హీరో విశాల్

Meesala Pilla: చిరంజీవి చరిష్మా అలాంటింది.. ఇండియన్ టాప్ ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments