Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డితో నాగార్జున సమావేశం, మధ్యాహ్నం భోజనం చేస్తూ...

Webdunia
గురువారం, 28 అక్టోబరు 2021 (16:00 IST)
ఏపీ జగన్‌ మోహన్ రెడ్డితో కింగ్ నాగార్జున సమావేశమయ్యారు. గురువారం నాడు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఆయనను కలిసారు నాగ్. నాగ్ వెంట నిర్మాతలు ప్రీతంరెడ్డి, నిరంజన్‌రెడ్డి సహా మరికొందరు వున్నారు. ఆన్ లైన్ టికెట్ల వ్యవహారం గురించి సమావేశంలో చర్చించినట్లు సమచారం.
 
కాగా మధ్యాహ్న భోజనం సీఎం జగన్ మోహన్ రెడ్డితో కలిసి చేసారు నాగార్జున. ఐతే వీరిద్దరి మధ్య ఏయే విషయాలపైన చర్చలు జరిగాయన్నది తెలియాల్సి వుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Niharika: సంప్రదాయం దుస్తులతో పెండ్లి కూతురులా ముస్తాబయిన నీహారిక కొణిదల

ఒక్క కూలీ కోసం యుద్ధమే జరుగుతోందని చెప్పే రజనీకాంత్ కూలీ ట్రైలర్

అర్జున్ రెడ్డి టైంలోనే సుకుమార్ తో సినిమా అనుకున్నాం : విజయ్ దేవరకొండ

ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో లిటిల్ హార్ట్స్ సిద్ధం

త్రిబాణధారి బార్బరిక్ లో ఉదయ భాను స్టెప్పులు స్పెషల్ అట్రాక్షన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments