Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబు పర్యటనలో సంచులు మోసేవారికే చోటు : ఎమ్మెల్యే రోజా

Webdunia
గురువారం, 27 నవంబరు 2014 (17:17 IST)
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్న జపాన్ పర్యటనలో ఆయన వెంట కేవలం డబ్బు సంచలు మోసే వారికే చోటు దక్కిందని నగిరి ఎమ్మెల్యే, సినీ నటి రోజా ఆరోపించారు. ఇదే అంశంపై ఆమె గురువారం మాట్లాడుతూ.. రాష్ట్రానికి నిధులు తీసుకొస్తామంటూ వెళ్లిన వారిలో సారా వ్యాపారం, మనీ ల్యాండరింగ్, విద్యా వ్యాపారస్థులు, డబ్బు సంచులు మోసే వారున్నారు తప్ప, పెట్టుబడులను రప్పించేందుకు అవసరమైన విషయ పరిజ్ఞానం ఉన్నవారు ఒక్కరూ లేరని విమర్శలు చేశారు.  
 
ఇకపోతే.. అధికారంలోకి వస్తే రైతులకు రుణాలు మాఫీ చేస్తామని చెప్పిన బాబు, ఇచ్చిన మాట నెరవేర్చలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నారని ఆమె ఎద్దేవా చేశారు. బాబులా ప్రజలకు అబద్ధపు హామీలు ఇచ్చి ఉంటే తమ పార్టీ కూడా అధికారంలోకి వచ్చి ఉండేదన్నారు. చంద్రబాబు మారారని ప్రజలు భావించారని, ఆయన మారడం వాస్తవమేనని, కాకుంటే గతంలో కంటే ఎక్కువ మోసగాడిగా మారారని ఆమె విమర్శించారు. 

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

Show comments