Webdunia - Bharat's app for daily news and videos

Install App

మందపాడులో ఆగిపోయిన నాగర్ సోల్-కాకినాడ ఎక్స్ ప్రెస్

Webdunia
శుక్రవారం, 27 మార్చి 2015 (10:58 IST)
నాగర్సోల్-కాకినాడ ఎక్స్ ప్రెస్ మొరాయించింది. ముందుకు కదలనంటే ముందుకు కదలనని మొండికేసింది. గుంటూరు జిల్లా మందపాడు రైల్వే గేటు వద్ద నిలిచిపోయింది. పదోతరగతి విద్యార్థులు దీనివలన తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వివరాలిలా ఉన్నాయి. 
 
గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం మందపాడు రైల్వేగేటు క్రాసింగ్‌ వద్దకు రాగానే నాగర్‌సోల్‌-కాకినాడ ఎక్స్‌ప్రెస్‌ నిలిచిపోయింది. గేటు మీదనే నిలిచిపోవడంతో రోడ్డుపై నడిచే వాహనాలు కూడా ఆగిపోయాయి.
 
పదో తరగతి పరీక్షలకు వెళ్ళాల్సిన విద్యార్థులు చాలా ఇబ్బంది పడ్డారు. సమయం మించిపోతుండడంతో దిగి దొరికిన బస్సు పట్టుకుని పరుగులు పెట్టారు. మందపాడు నుంచి పదో తరగతి పరీక్షకు హాజరుకావాల్సిన విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురౌతున్నారు.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments