Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేసీఆర్ చూపంతా అవినీతిపైనే.. సంపాదనే బక్కన్న అజెండా: నాగం

Webdunia
శనివారం, 25 అక్టోబరు 2014 (06:48 IST)
తెలంగాణ సీఎం కేసీఆర్‌పై బీజేపీ నేత నాగం జనార్ధన్ రెడ్డి విరుచుకుపడ్డారు. టి. సీఎం చూపంతా అవినీతిపైనే ఉందని.. సంపాదనే అతని అజెండాగా మారింజని నాగం ఆరోపించారు. ప్రజల సమస్యలను కేసీఆర్ పూర్తిగా గాలికొదిలేశారని మండిపడ్డారు. రోజుకు ఒక గంట సమయాన్ని కూడా రైతుల కోసం ఆయన కేటాయించడం లేదని అన్నారు. కరెంట్ సమస్యను తీర్చకపోతే అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు.
 
ఇదిలా ఉంటే... తెలంగాణ రాష్ట్ర మంత్రిమండలి సమావేశం ముగిసింది. సమావేశంలో పలు విషయాలపై కూలంకషంగా చర్చించి... కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు సమాచారం.
 
ఇకపోతే.. శ్రీశైలంలో విద్యుదుత్పత్తిని ఎట్టి పరిస్థితుల్లో ఆపివేయమని చెప్పిన తెలంగాణ ప్రభుత్వం... మాటకు కట్టుబడే ఉంది. సమస్య కృష్ణా రివర్ బోర్డు దృష్టికి వెళ్లినప్పటికీ... విద్యుత్ ఉత్పత్తిని మాత్రం కొనసాగిస్తూనే ఉంది. తెలంగాణ పరిధిలోకి వచ్చే లెఫ్ట్ పవర్ హౌస్‌లో ఉత్పత్తి కొనసాగుతోంది. 125 మెగావాట్ల విద్యుదుత్పత్తి కోసం 6 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

Show comments