Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ చేసిన మోసానికి నాగబాబు ఫోన్ స్విచాఫ్ చేసుకున్నాడు: ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్

ఐవీఆర్
బుధవారం, 13 మార్చి 2024 (14:40 IST)
కర్టెసి-ట్విట్టర్
జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పైన భీమవరం వైసిపి ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ నిప్పులు చెరిగారు. పవన్ కల్యాణ్ మానసిక స్థితి చెడిపోయిందనీ, తక్షణమే ఆయనను ఎర్రగడ్డ పిచ్చాసుపత్రిలో చేర్చాలంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. పవన్ కల్యాణ్ చేసిన మోసానికి నాగబాబు భరించలేక ఆయన తన ఫోన్ స్విచాఫ్ చేసుకున్నారంటూ ఆరోపణలు చేసారు.
 
దమ్ముంటే జగన్ మోహన్ రెడ్డిపై పులివెందులలో పోటీ చేసి గెలిచి చూపించాలని సవాల్ విసిరారు. జనసైనికుల ఆత్మగౌరవాన్ని చంద్రబాబు నాయుడు పాదాల వద్ద తాకట్టు పెట్టి 21 సీట్లకే పరిమితం చేసిన పవన్ కల్యాణ్ రాజకీయాలకు పనికిరాడు అంటూ వ్యాఖ్యానించారు. భీమవరంలో ప్రజలు పవన్ గురించి ఏమనుకుంటున్నారో ముందు తెలుసుకోవాలనీ, అదేమీ లేకుండా జనంతో వున్న తమను అంటే ప్రజలే బుద్ధి చెపుతారంటూ విమర్శించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రముఖ గాయని కల్పన ఆత్మహత్యాయత్నం - నిద్రమాత్రలు మింగి(Video)

ఆమని నటించిన నారి సినిమా కి 1+1 టికెట్ ఆఫర్

Tamannaah break up:తమన్నా భాటియా, విజయ్ వర్మల డేటింగ్ కు పాకప్ ?

Varalakshmi: కొంత ఇస్తే అది మళ్ళీ ఫుల్ సర్కిల్ లా వెనక్కి వస్తుంది: వరలక్ష్మీ, నికోలయ్‌ సచ్‌దేవ్‌

Tuk Tuk: సూపర్‌ నేచురల్‌, మ్యాజికల్‌ పవర్‌ ఎలిమెంట్స్‌ సినిమా టుక్‌ టుక్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్త మూల కణ దానంపై అవగాహన కల్పించేందుకు చేతులు కలిపిన DKMS ఇండియా- IIT హైదరాబాద్

గింజలను ఎందుకు నానబెట్టి తినాలి?

ఎండుద్రాక్షను నీటిలో నానబెట్టి తింటే...

యూరిక్ యాసిడ్ తగ్గడానికి ఏమి చేయాలి?

ఇవి సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్స్

తర్వాతి కథనం
Show comments