Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ చేసిన మోసానికి నాగబాబు ఫోన్ స్విచాఫ్ చేసుకున్నాడు: ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్

ఐవీఆర్
బుధవారం, 13 మార్చి 2024 (14:40 IST)
కర్టెసి-ట్విట్టర్
జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పైన భీమవరం వైసిపి ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ నిప్పులు చెరిగారు. పవన్ కల్యాణ్ మానసిక స్థితి చెడిపోయిందనీ, తక్షణమే ఆయనను ఎర్రగడ్డ పిచ్చాసుపత్రిలో చేర్చాలంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. పవన్ కల్యాణ్ చేసిన మోసానికి నాగబాబు భరించలేక ఆయన తన ఫోన్ స్విచాఫ్ చేసుకున్నారంటూ ఆరోపణలు చేసారు.
 
దమ్ముంటే జగన్ మోహన్ రెడ్డిపై పులివెందులలో పోటీ చేసి గెలిచి చూపించాలని సవాల్ విసిరారు. జనసైనికుల ఆత్మగౌరవాన్ని చంద్రబాబు నాయుడు పాదాల వద్ద తాకట్టు పెట్టి 21 సీట్లకే పరిమితం చేసిన పవన్ కల్యాణ్ రాజకీయాలకు పనికిరాడు అంటూ వ్యాఖ్యానించారు. భీమవరంలో ప్రజలు పవన్ గురించి ఏమనుకుంటున్నారో ముందు తెలుసుకోవాలనీ, అదేమీ లేకుండా జనంతో వున్న తమను అంటే ప్రజలే బుద్ధి చెపుతారంటూ విమర్శించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ARi: అరి చిత్రంలో భగవద్గీత సారాన్ని చెప్పా : దర్శకుడు వి. జయశంకర్

Deepika: దీపికా పదుకొనె, ఆలియా భట్ లు తెలుగు సినిమాల్లో చేయమంటున్నారు..

Nayanthara: నయనతార, సుందర్ సి కాంబినేషన్ లో మహాశక్తి

Balakrishna: బాలకృష్ణ కు అఖండ 2: తాండవం కలిసొత్తుందా !

Raj Tarun: ఈసారి చిరంజీవి ని నమ్ముకున్న రాజ్ తరుణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

Best Foods: బరువు తగ్గాలనుకునే మహిళలు.. రాత్రిపూట వీటిని తీసుకుంటే?

నాట్స్ మిస్సౌరీ విభాగం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

మాతృభూమిపై మమకారాన్ని చాటిన వికసిత భారత్ రన్

తర్వాతి కథనం
Show comments