Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఎన్నికలు- ఏకగ్రీవంగా ఐదుగురి ఎన్నిక

సెల్వి
గురువారం, 13 మార్చి 2025 (21:59 IST)
ఎమ్మెల్యే కోటా కింద జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఎన్నికలు ముగిశాయి. అందుబాటులో ఉన్న ఐదు MLC స్థానాలకు కేవలం ఐదు నామినేషన్లు మాత్రమే దాఖలు అయ్యాయని ఎన్నికల అధికారి ప్రకటించారు. దీంతో పోటీ లేకుండా ఎన్నిక జరిగింది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ఈ సాయంత్రంతో ముగిసింది.
 
ఎన్నికైన సభ్యులలో ముగ్గురు తెలుగుదేశం పార్టీ (టిడిపి) కి చెందినవారు కాగా, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ (బిజెపి) ఒక్కొక్క అభ్యర్థిని నామినేట్ చేశాయి.

ఫలితంగా, జనసేన నుండి కొణిదెల నాగేంద్రరావు (నాగబాబు), బీద రవిచంద్ర (టీడీపీ), బి. తిరుమల నాయుడు (టీడీపీ), కావలి గ్రేష్మ (టీడీపీ), సోము వీర్రాజు (బీజేపీ) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రిటర్నింగ్ అధికారి ఆర్. వనితారావు ఈ అభ్యర్థుల ఏకగ్రీవ ఎన్నికను నిర్ధారించి, వారి అధికారిక ధృవీకరణ పత్రాన్ని జారీ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వాళ్లు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తారు... మేము ఎడ్యుకేట్ చేస్తాం : ఏఆర్ మురుగదాస్

రీ రిలీజ్‌కు సిద్దమైన 'స్టాలిన్' మూవీ

పవన్ కళ్యాణ్ ఓ పొలిటికల్ తుఫాను : రజనీకాంత్

వీధి కుక్కలను చంపవద్దు అంటే ఎలా? దత్తత తీసుకోండి.. హ్యాష్ ట్యాగ్ సృష్టించండి.. వర్మ (video)

డేటింగ్ యాప్‌లపై కంగనా రనౌత్ ఫైర్.. అదో తెలివి తక్కువ పని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments