Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రకాష్ రాజ్‌కు చురకలంటించిన నాగబాబు.. సుప్రీం వ్యాఖ్యలపై అలా..?

సెల్వి
బుధవారం, 2 అక్టోబరు 2024 (14:40 IST)
తిరుమల లడ్డూ కల్తీ వివాదంపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. దీనిపై సినీ నటుడు ప్రకాష్ రాజ్ .. కలుగచేసుకొని ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ టార్గెట్ చేశారు. దేవుడ్ని రాజకీయాల్లోకి లాగకండి అంటూ చురకలంటించారు. 
 
తాజాగా లడ్డూ కల్తీపై తమిళ నటుడు కార్తీ మాట్లాడిన తర్వాత నుంచి ప్రకాష్ రాజ్ పవన్ కల్యాణ్‌పై సెటైర్లు వేస్తూ వస్తున్నారు. దానికి కొనసాగింపుగానే సుప్రీం కోర్టులో విచారణ తర్వాత వ్యంగ్యస్త్రాలు సంధించారు. అయితే ప్రకాష్ రాజ్ పోస్ట్ పెట్టిన కాసేపటికి నటుడు నాగబాబు స్పందించారు. కమిటీ కుర్రోళ్లు సినిమా ఈవెంట్‌లో ఈ టాపిక్‌ని లేవనెత్తారు. 
 
తన తమ్ముడు పవన్ కల్యాణ్ లౌకీక వాది అని చెప్పుకుంటూనే పవన్ కల్యాణ్ పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యల్లో తప్పేమీ లేదన్నారు. సనాతన ధర్మంలో దేవుడు ఒక భాగం అని తెలిపారు. సనాతన ధర్మాన్ని అవమానించే వాళ్ల గురించే పవన్ కల్యాణ్ మాట్లాడాడని స్పష్టం చేశారు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Veronika: మంచు ఫ్యామిలీ వివాదం.. వెరోనికా ఏం చెప్పారు.. నాలుగోసారి గర్భం.. ట్రోల్స్‌పై ఫైర్

కుటుంబమంతా కలిసి చూడదగ్గ చిత్రం మ్యాడ్ స్క్వేర్ : చిత్ర యూనిట్

Nani: ఎనిమిది భాషల్లో నాని, శ్రీకాంత్ ఓదెల చిత్రం ది ప్యారడైజ్

ఉగాది పురస్కారాలలో మీనాక్షి చౌదరి, సాక్షి వైద్యకు బుట్టబొమ్మ అవార్డ్

సంతాన ప్రాప్తిరస్తు నుంచి విక్రాంత్, చాందినీ చౌదరి ల రొమాంటిక్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

Coconut Oil: మహిళలూ రాత్రిపూట కొబ్బరినూనెను ముఖానికి రాసుకుంటే?

3,500 Steps: మహిళలు ఆరోగ్యంగా వుండాలంటే.. రోజుకు...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments