Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రకాష్ రాజ్‌కు చురకలంటించిన నాగబాబు.. సుప్రీం వ్యాఖ్యలపై అలా..?

సెల్వి
బుధవారం, 2 అక్టోబరు 2024 (14:40 IST)
తిరుమల లడ్డూ కల్తీ వివాదంపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. దీనిపై సినీ నటుడు ప్రకాష్ రాజ్ .. కలుగచేసుకొని ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ టార్గెట్ చేశారు. దేవుడ్ని రాజకీయాల్లోకి లాగకండి అంటూ చురకలంటించారు. 
 
తాజాగా లడ్డూ కల్తీపై తమిళ నటుడు కార్తీ మాట్లాడిన తర్వాత నుంచి ప్రకాష్ రాజ్ పవన్ కల్యాణ్‌పై సెటైర్లు వేస్తూ వస్తున్నారు. దానికి కొనసాగింపుగానే సుప్రీం కోర్టులో విచారణ తర్వాత వ్యంగ్యస్త్రాలు సంధించారు. అయితే ప్రకాష్ రాజ్ పోస్ట్ పెట్టిన కాసేపటికి నటుడు నాగబాబు స్పందించారు. కమిటీ కుర్రోళ్లు సినిమా ఈవెంట్‌లో ఈ టాపిక్‌ని లేవనెత్తారు. 
 
తన తమ్ముడు పవన్ కల్యాణ్ లౌకీక వాది అని చెప్పుకుంటూనే పవన్ కల్యాణ్ పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యల్లో తప్పేమీ లేదన్నారు. సనాతన ధర్మంలో దేవుడు ఒక భాగం అని తెలిపారు. సనాతన ధర్మాన్ని అవమానించే వాళ్ల గురించే పవన్ కల్యాణ్ మాట్లాడాడని స్పష్టం చేశారు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీవిష్ణు ను కమల్ హాసన్ తో పోల్చవచ్చు అనేది ధైర్యంగా చెబుతున్నా : నిర్మాత టీజీ విశ్వప్రసాద్

ధూం ధాం కోసం చేతన్ మద్దినేని స్టైలిష్ మేకోవర్ సోషల్ మీడియాలో వైరల్

వీఎన్ ఆదిత్య, కేథరీన్ ట్రెసా కాంబినేషన్ చిత్రానికి ఫణి టైటిల్ ఖరారు

వయస్సు పెరగని వన్నెలాడి నయనతార డిమాండ్ పదికోట్లు

సైకలాజికల్ థ్రిల్లర్ కలి మూవీ నుంచి రొమాంటిక్ మెలొడీ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు తగ్గించే తులసి టీ, ఇంకా ఏమేమి ప్రయోజనాలు

హైదరాబాద్ సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్ అధునాతన లాపరోస్కోపిక్ సర్జరీతో రెండు అరుదైన సిజేరియన్ చికిత్సలు

పొద్దుతిరుగుడు నూనెను వాడేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఆంధ్రప్రదేశ్‌లో 7.7 శాతంకు చేరుకున్న డిమెన్షియా కేసులు

కుప్పింటాకా.. మజాకా.. మహిళలకు ఇది దివ్యౌషధం..

తర్వాతి కథనం
Show comments