Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రప్రదేశ్‌ను బిర్యానీలా తినేద్దామని జగన్ ప్లాన్ వేశారు.. నాగబాబు

Webdunia
శనివారం, 26 జనవరి 2019 (15:25 IST)
మొన్నటికి మొన్న నందమూరి హీరో బాలయ్యపై కామెంట్లు చేసి వార్తల్లో నిలిచిన మెగా బ్రదర్ నాగబాబు.. తాజాగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై వీడియో విడుదల చేశారు. రాబోయే ఎన్నికల్లో గెలిచి ఆంధ్రప్రదేశ్‌‌ను బిర్యానీలా తినేద్దామని జగన్ ప్లాన్ వేశారని నాగబాబు విమర్శించారు. జగన్‌కు తోడుగా ఆయన అనుచరులు కూడా వున్నారని వ్యాఖ్యానించారు. 
 
రెండేళ్లు ఓపిక పట్టండి. మీరు పోగట్టుకున్నదానికి నాలుగింతలు వచ్చేట్లు చేస్తా. రెండేళ్లు ఓపిక పడితే మన ప్లేట్లో మన బిర్యానీ మనమే తినొచ్చునని జగన్ గతంలో పార్టీ సమావేశంలో చేసిన వ్యాఖ్యలను వీడియోలో కోట్ చేశారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఓ నేత వైసీపీ నేత రూ.10 కోట్లు ఖర్చు పెట్టారని అనుకుందాం. 
 
ప్రస్తుతం ఇంకో ఐదు కోట్లు వెరసీ రూ.15 కోట్లు ఖర్చు అవుతుందని అనుకుంటే... ఎన్నికల తర్వాత నాలుగు రెట్లు అంటే రూ.75 కోట్లు సంపాదిస్తామని జగన్ చెప్తున్నారా.. అంటూ ప్రశ్నించారు.  జగన్ కు అసాధారణ విజన్ ఉందనీ, ఇలాంటి నాయకుడు దేశంలో ఎక్కడా దొరకడని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannah: మైసూర్ శాండల్ సోప్ అంబాసిడర్‌గా తమన్నా.. కన్నడ హీరోయిన్లు లేరా?

Mega Heros: మెగా హీరోలకు మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్తున్నాను : విజయ్ కనకమేడల

Yash; రామాయణంలో రామ్‌గా రణబీర్ కపూర్, రావణ్‌గా యష్ షూటింగ్ కొనసాగుతోంది

Salman Khan: సల్మాన్ ఖాన్ ఇంటికి పిలిస్తేనే వచ్చాను.. పార్టీలో కలిశాను.. ఇషా

Kiran Abbavaram: తండ్రి అయిన యంగ్ హీరో కిరణ్ అబ్బవరం.. రహస్యకు బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

తర్వాతి కథనం
Show comments