పవన్ కళ్యాణ్ సీఎం అయితే జాలర్ల సమస్యలు పరిష్కరిస్తాం : నాదెండ్ల మనోహర్

Webdunia
ఆదివారం, 13 ఫిబ్రవరి 2022 (12:47 IST)
తమ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన మరుక్షణమే రాష్ట్రంలోని జాలర్ల సమస్యలన్నింటిని పరిష్కరిస్తామని జనసేన పార్టీ సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రూరల్ మండలం సూర్యారావుపేటలో మత్స్యుకార అభ్యున్నతి యాత్రను ఆయన ప్రారంభించారు. 
 
ఇందులో ఆయన పాల్గొని మాట్లాడుతూ, జాలర్ల సమస్యల పరిష్కారమే జనసేన ధ్యేయమన్నారు. తమ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయ్యాక మత్స్యుకారుల అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. 
 
అభివృద్ధి పేరుతో జాలర్ల కుటుంబాలను ఖాళీ చేయించడం సరికాదని ఆయన అన్నారు. కష్టాల్లో ఉన్న జాలర్లను ఆదుకునేలా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆయన పిలిస్తే అన్నీ వదిలేసి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నా : రేణూ దేశాయ్

మహేష్ బాబు రాముడిగా కనిపిస్తారు: రాజమౌళి బిగ్ అప్డేట్

శ్రీదేవి అపల్లా, ఫెమినా జార్జ్, విజయ్ బుల్గానిన్ కాంబోలో ద్విభాషా చిత్రం

Rajamouli: రాజమౌళి, మహేష్ బాబు చిత్రం వారణాసి ఒక్క పార్ట్ నా?

అరుళ్ నిథి, మమతా మోహన్‌దాస్ ల మై డియర్ సిస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments