Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ కళ్యాణ్ సీఎం అయితే జాలర్ల సమస్యలు పరిష్కరిస్తాం : నాదెండ్ల మనోహర్

Webdunia
ఆదివారం, 13 ఫిబ్రవరి 2022 (12:47 IST)
తమ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన మరుక్షణమే రాష్ట్రంలోని జాలర్ల సమస్యలన్నింటిని పరిష్కరిస్తామని జనసేన పార్టీ సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రూరల్ మండలం సూర్యారావుపేటలో మత్స్యుకార అభ్యున్నతి యాత్రను ఆయన ప్రారంభించారు. 
 
ఇందులో ఆయన పాల్గొని మాట్లాడుతూ, జాలర్ల సమస్యల పరిష్కారమే జనసేన ధ్యేయమన్నారు. తమ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయ్యాక మత్స్యుకారుల అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. 
 
అభివృద్ధి పేరుతో జాలర్ల కుటుంబాలను ఖాళీ చేయించడం సరికాదని ఆయన అన్నారు. కష్టాల్లో ఉన్న జాలర్లను ఆదుకునేలా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ram Charan: నైట్ పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్ కేక్ కట్ చేశాడు

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments