Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా ఆత్మహత్య ముహూర్తం సాయంత్రం 5.49 గంటలకు, ఉక్కు కార్మికుడి లేఖ కలకలం

Webdunia
శనివారం, 20 మార్చి 2021 (15:59 IST)
విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను నిరసిస్తూ ఉక్కు కర్మాగార కార్మికులు గత కొన్ని రోజులుగా నిరసనలు, దీక్షలు చేస్తున్నారు. ఐనాసరే కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేసేస్తోంది. వద్దని మొత్తుకుంటున్నా ప్రభుత్వం తన పని తను చేసుకుంటూ పోతోంది. ఈ నేపధ్యంలో ఉక్కు కార్మికులందరూ ఆందోళన చేస్తున్నారు.
 
ఇదిలావుంటే ఈ రోజు ఉక్కు కార్మికుడు శ్రీనివాసరావు రాసిన లేఖ కలకలం సృష్టిస్తోంది. ఆయన లేఖలో ఏం రాశారంటే.. " ప్రియమైన సోదరులారా... మనందరం కలసికట్టుగా వుంటేనే ఈ పోరాటంలో విజయం సాధించగలం. ఈరోజు జరగబోయే ఉక్కు కార్మిక మహాగర్జన ఒక మైలురాయిగా నిలిచిపోవాలి. 32 మంది ప్రాణత్యాగాల ప్రతిఫలం ఈ ఉక్కు కర్మాగారం.
 
ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటుపరం కానివ్వద్దు. నేను నా ప్రాణాన్ని ఉక్కు ఉద్యమం కోసం త్యాగం చేస్తున్నాను. ఈ రోజు ఫర్నేసులో అగ్నికి ఆహుతి కావడానికి సాయంత్రం 5.49 గంటలకు ముహూర్తం. ఈ పోరాటంలో ప్రాణత్యాగం నా నుంచి మొదలుకావాలి. జై హింద్" అంటూ లేఖ రాసి ఇంట్లో పెళ్లి వెళ్లాడు. అతడి కోసం గాలింపు చర్య చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగు చిత్రాలపై నయనతారకు ఎందుకో అంత ఇష్టం??

Dhanush: ఎండలో చెప్పులు లేకుండా, చిరిగిన బట్టలు ధరించిన బిచ్చగాడిని : ధనుష్

Sukumar: మిస్ వరల్డ్ థాయ్‌లాండ్ సుచతా చువాంగ్స్రీ తో దర్శకుడు సుకుమార్

Deepika: భారత చిత్ర పరిశ్రమలో పనిచేసే తల్లులకు మద్దతు లేదు-రాధికా ఆప్టే

Prabhas : ప్రభాస్ రాజాసాబ్ రిలీజ్ డేట్ వచ్చేసింది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

తర్వాతి కథనం
Show comments